Home » Loans
సిబిల్ స్కోర్ లేకుండా లోన్ దొరుకుతుందా అని ఆందోళన చెందుతున్న వారికి గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే కేంద్రం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని తెలిపింది. దీంతో సిబిల్ స్కోర్ లేకున్నా కూడా మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త పర్సనల్ లోన్ స్కీం ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులకు కేవలం రూ.90 పైసల వడ్డీతో పూచికత్తు లేకుండానే రూ.4 లక్షల వరకూ రుణం లభిస్తుంది. అంతేకాదు, అదనంగా రూ.50 లక్షల బీమా కూడా అందుతుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
గోల్డ్ లోన్ లేక పర్సనల్ లోన్.. వీటిలో ఏది బెస్ట్ అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు తగ్గుతున్న సమయంలో ఏది మంచిదనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. RBI రెపో రేటును తగ్గించినప్పటికీ కొత్త కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. దీంతో గరిష్ఠ వడ్డీ రేటు 8.70 శాతానికి చేరుకుంది. ఈ మార్పు తక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్న కస్టమర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
లోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు గుడ్ న్యూస్ తెలిపాయి. ఇటీవల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (MCLR) తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. దీని వల్ల ప్రయోజనం ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
లోన్ కోసం అప్లై చేసినా ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. లోన్ మంజూరు కాకపోవడం, ఆలస్యం కావడం వెనుక కొన్ని తప్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసుకున్న రుణాల సేకరణలో అప్పుడే సగం దాటిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.54,009 కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రతిపాదించగా..
రాజధాని కోసం వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చింది. అయితే ఆ ప్లాట్లపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు, నియమాలు, సాంకేతిక కారణాలు చూపుతూ ముఖం చాటేశారు.
అనిల్ అంబానీపై రూ. 3,000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో ఈడీ తొలి అరెస్టు చేసింది. బిస్వాల్ ట్రేడ్లింక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిస్వాల్ను మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల కింద అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3,500 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ అప్పును సేకరించింది.