• Home » Latest News

Latest News

రోడ్ల అభివృద్ధికి పారదర్శకంగా నిధులను వినియోగించాలి: మంత్రి కోమటిరెడ్డి

రోడ్ల అభివృద్ధికి పారదర్శకంగా నిధులను వినియోగించాలి: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.

యవ్వనంలో ఇవి చేస్తే వృద్ధాప్యంలో సంతోషంగా ఉంటారు..

యవ్వనంలో ఇవి చేస్తే వృద్ధాప్యంలో సంతోషంగా ఉంటారు..

యవ్వనంలో తీసుకునే నిర్ణయాలు, అలవాట్లు వృద్ధాప్య జీవితం ఎలా ఉంటుందో నిర్ణయిస్తాయి. వృద్ధాప్యాన్ని సంతోషంగా, ప్రశాంతంగా గడపాలంటే యవ్వనంలోనే ఎలాంటి విషయాలపై దృష్టి పెట్టాలో ఆచార్య చాణక్యుడు సూచించారు.

తరచూ కోపంగా ఉంటున్నారా? గుండెపోటు ప్రమాదం 5 రెట్లు పెరుగుతుంది.!

తరచూ కోపంగా ఉంటున్నారా? గుండెపోటు ప్రమాదం 5 రెట్లు పెరుగుతుంది.!

తరచుగా కోపంగా ఉండటం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన కోపం వల్ల గుండెపోటు ప్రమాదం 5 రెట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు మొబైల్, టీవీకి బానిస కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

పిల్లలు మొబైల్, టీవీకి బానిస కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసులోనే ఫోన్లు ఇస్తున్నారు. ఇది వారి శారీరక, మానసిక అభివృద్ధిని ప్రభావితం చేస్తోంది. పిల్లలు మొబైల్, టీవీకి బానిస కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ధరణి దోపిడీపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి

ధరణి దోపిడీపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి

ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ధరణి వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు.

ఏపీ అభివృద్ధికి కీలక అడుగు.. భారీ పెట్టుబడులకు SIPB ఆమోదం

ఏపీ అభివృద్ధికి కీలక అడుగు.. భారీ పెట్టుబడులకు SIPB ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉండవల్లి క్యాపు కార్యాలయంలో ఇవాళ(బుధవారం) 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు.

భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు: సీఎస్ రామకృష్ణారావు

భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు: సీఎస్ రామకృష్ణారావు

భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌‌ని పరిశుభ్రంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. కర్నూలు కోవాబన్ వలీకి మంత్రి నారా లోకేశ్ అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.

బురఖా ధరించిన యువకుడు.. కారణమిదేనట!

బురఖా ధరించిన యువకుడు.. కారణమిదేనట!

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి కొందరు యువకులు పిచ్చి పిచ్చి రీల్స్ చేసేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో బస్ స్టేషన్‌లో బురఖా వేసుకుని ఓ యువకుడు రీల్స్ చేశాడు. ఇది గమనించిన స్థానికులు..

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రజాహితం గురించి ఎలాంటి చర్చలకైనా తాము సిద్ధమని సవాల్ విసిరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి