Home » Latest News
వేసవిలో తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఇవి తినవచ్చా? తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో జారీ చేసిన ఆ ఉత్తర్వులను సవరించాలని చేసిన విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
వేసవిలో ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే గంటల తరబడి ఏసీని ఆన్లో ఉంచడం వల్ల అది ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని అందరికీ తెలిసిందే. అయితే వాటిని ఉదయం తాగాలా? రాత్రి తాగాలా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
చింతపండు వంటలకు రుచి ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రోజూ పరిమితంగా చింతపండు నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ కూకట్పల్లిలోని లులు హైపర్ మార్కెట్లో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యానికి హాని కలిగించేలా ఉన్న 150 కిలోల ఆహార పదార్థాలను వారు స్వాదీనం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థిని మద్యం తాగించి.. ఆమెపై క్లాస్మేట్ అత్యాచారం చేశాడు.
మన గోళ్ల ఆకారం కూడా వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలను తెలియజేస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గోళ్ల ఆకారం ద్వారా వ్యక్తి ఆలోచనా విధానం, స్వభావం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టులో తుది చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 1,300 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జిషీట్లో 25 మందిపై అభియోగాలు మోపారు.
కరీంనగర్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని అస్త్రంగా మార్చుకున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.