Home » Latest News
దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక విమాన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' పేరుతో 7 రోజుల యాత్రను అందుబాటులోకి తెచ్చింది.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర హెచ్చరిక చేశారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల లైసెన్స్ కాదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు.. మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ రాశారు. ఆర్బీఐ గణాంకాలు, అసెంబ్లీలో చేసిన ప్రసంగాల వీడియోలను వాట్సాప్ ద్వారా పంపినట్లు వెల్లడించారు.
హలాలా, ట్రిపుల్ తలాక్ కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. లోయలో పడింది. ఈ ప్రమాదంలో 40 మంది మరణించారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భయపడుతున్నారు.
ఎముకలు బలహీనపడటానికి కాల్షియం లోపం ఒక్కటే కారణం కాదు. వ్యాయామం లేకపోవడం, విటమిన్ డి లోపం, ధూమపానం, మద్యపానం, పోషకాహార లోపం వంటి రోజువారీ అలవాట్లు కూడా ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్ను నియమించారు. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు (బుధవారం) వరకు తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నిన్న (గురువారం) మాత్రం స్వల్పంగా పెరిగింది.
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.