• Home » Latest News

Latest News

ఇంజనీరు మరణ శాసనం!

ఇంజనీరు మరణ శాసనం!

ఎంత ఆవేదన కలిగిందో తెలియదుగానీ మొత్తం కుటుంబానికే మరణ శాసనం రాశాడు ఆ ఇంజనీరు. రెండేళ్లలో ఏఈగా ఉద్యోగ విరమణ పొంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా సాగించాల్సిన వయసులో.. గోదావరిలో దూకారు.

రైతుకు కష్టం రానివ్వం

రైతుకు కష్టం రానివ్వం

ఎల్‌నినో లాంటి పరిస్థితులు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ చేపట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎల్‌నినో ఎన్ని సవాళ్లు విసిరినా.. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కష్టాలు రానివ్వకుండా చివరి వరకు ప్రయత్నిస్తామని అసెంబ్లీ సాక్షిగా భరోసా ఇచ్చారు.

మండలిలో అచ్చెన్న-బొత్స వాగ్యుద్ధం

మండలిలో అచ్చెన్న-బొత్స వాగ్యుద్ధం

శాసనమండలిలో ‘మెగా డీఎస్సీ-2025’ వ్యవహారం మంటలు పుట్టించింది. ఈ చర్చ బొత్స వర్సెస్‌ అచ్చెన్నాయుడులా మారిపోయింది. బొత్సను ఉద్దేశించి మంత్రి అచ్చెన్న ‘దద్దమ్మ’ అని అంటే.. బొత్స ‘ఎద్దులా ఎదిగితే తెలివితేటలు రావు’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మండలి వేడెక్కింది.

మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర

మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర

మెగా డీఎస్సీపై ప్రతి ఆరోపణకూ వివరణ ఇచ్చినా.. వైసీపీ వాళ్లు రోజుకో కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 80, 90 ఏళ్లవారిని కూడా నిరుద్యోగులుగా చూపించి ధర్నాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలోనా? బయటా?!

అసెంబ్లీలోనా? బయటా?!

‘‘చాలెంజ్‌ చేస్తున్నా. అసెంబ్లీలో అయినా సరే. అసెంబ్లీ బయట అయినా సరే. ఎక్కడైనా సరే. తేదీ, సమయం మీరే ఫిక్స్‌ చేయండి. ఎప్పుడైనా చర్చకు సిద్ధం.’’ అని మెగా డీఎస్సీ-2025పై వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరారు.

34శాతంపై ముందుకే!

34శాతంపై ముందుకే!

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంగళవారం జరిగే క్యాబినెట్‌ సమావేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత... జీవో జారీ చేసి, దీనిని అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌... రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.6 శాతం ఉన్నట్లు లెక్కతేల్చింది.

‘భోగాపురం’ దూరాభారం

‘భోగాపురం’ దూరాభారం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున.. తొలి విమానం ల్యాండింగ్‌తో ఆనందోత్సహాలు ప్రారంభం కాగా.. మరోవైపు మొదటి రోజునే బాలారిష్టాలు ఎదురయ్యాయి.

కేబీఆర్ పార్క్ చుట్టూ రెండేళ్ల పాటు వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు

కేబీఆర్ పార్క్ చుట్టూ రెండేళ్ల పాటు వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. H-City ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన అధికారులు

వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన అధికారులు

వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద ఇటీవలే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

 కమలాన్ని ప్రశ్నించిన కాక్రోచ్.. కాంగ్రెస్‌ను కూడా నిలదీస్తారా?

కమలాన్ని ప్రశ్నించిన కాక్రోచ్.. కాంగ్రెస్‌ను కూడా నిలదీస్తారా?

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు, సీఎం హేమంత్ సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి