Home » Kukatpally
తమ ప్రభుత్వం పేదల భూములకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కూకట్పల్లి రైతుబజార్లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు కిలో టమోటా రూ. 50 పైగానే విక్రయించగా.. ప్రస్తుతం దానిధర బాగా తగ్గింది. కిలో రూ. 20 నుంచి రూ. 25 లోపే విక్రయిస్తున్నారు. మిగతా కూరగాయల ధలు ఎలా ఉన్నాయంటే...
నగరంలోని కూకట్పల్లిలోగల జేఎన్టీయూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ పైథాన్, క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నిక్స్కు సంబంధించి రెండు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఇన్నోవేషన్ లెర్నింగ్ అండ్ టీచింగ్ విభాగం(డిల్ట్) డైరెక్టర్ ప్రొఫెసర్ సుషమా తెలిపారు.
కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు టమోటా కేజీ రూ. 40 నుంచి రూ. 45 వరకు విక్రయించగా ప్రస్తుతం దాని రేటు కొంచెం తగ్గింది, ప్రస్తుతం రూ. 33లకు విక్రయిస్తున్నారు. అలాగే.. మిగతా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..
నగరంలోగల జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఉన్నతాధికారులు తీపికబురు చెప్పారు. గ్రాడ్యుయేటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2026 పరీక్ష రాయాలనుకునే విద్యార్థులకు ఉచిత కోచింగ్ రూపంలో నూతన సంవత్సరం కానుకను అందజేస్తున్నారు.
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు కేజీ కాకరకాయ రూ. 30, 35లకు విక్రయించగా.. ప్రస్తుతం రూ. 48 నుంచి రూ. 55 వరకు విక్రయిస్తున్నారు. అలాగే టమాట కూడా రూ. 35 నుంచి రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా ధరల వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే..
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ప్రధాన నిందితులు అయిన గంగాధర్, బాబు, హర్ష, నాగలక్ష్మిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరంలోగల జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీలో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు.
కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కేజీ బెండకాయలు రూ. 20 నుంచి 40 వరకు అమ్మగా.. ప్రస్తుతం రూ. 55కు విక్రయిస్తున్నారు. అలాగే దొండకాయను రూ. 40కి విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు టమాటా కిలో రూ.25 వరకు ఉండగా ప్రస్తుతం రూ.33కు విక్రయిస్తున్నారు. అలాగే.. పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి 50కు విక్రయస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయంటే...