Home » Kotha Prabhakar Reddy
సిద్దిపేట జిల్లా: తొగుట మండలం, రాంపూర్ కోటిలింగాల దేవాలయం వద్ద సోమవారం బీఆర్ఎస్ (BRS) ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
గ్యాస్ ధరను పెంచిన బీజేపీని గద్దె దించే వరకు తమ ఉద్యమం ఆగదని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.