అవిశ్వాసంపై తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఏ ఎంపీలు మాట్లాడనున్నారంటే..

ABN , First Publish Date - 2023-08-09T11:28:56+05:30 IST

పార్లమెంటులో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ చర్చలో బీఆర్ఎస్ నుంచి అవిశ్వాసంపై నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు.

అవిశ్వాసంపై తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఏ ఎంపీలు మాట్లాడనున్నారంటే..

ఢిల్లీ : పార్లమెంటులో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ చర్చలో బీఆర్ఎస్ నుంచి అవిశ్వాసంపై నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ తరపున చర్చలో తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. బీజేపీ తరపున చర్చలో బండి సంజయ్ పాల్గొననున్నారు. వైసీపీ తరఫున అవిశ్వాసంపై చర్చలో మిథున్ రెడ్డి, మార్గాని భరత్.. టీడీపీ తరుఫున గల్లా జయదేవ్ పాల్గొననున్నారు.

Updated Date - 2023-08-09T11:30:24+05:30 IST