Home » Kerala
కోజికోడ్ జిల్లాలో ఒక చిన్నారికి బస్సు ప్రమాదం తప్పింది. కొడియత్తూర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
కేరళ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ అంశలో తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానిపై తాను క్షమాపణ కోరనని తెలిపారు.
కేరళలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేరళలలో భారీ మార్పులు జరగబోతున్నాయన్నారు. గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని.. ఇదే సీన్ కేరళలోనూ జరుగుతుందన్నారు.
ప్రధాని మోదీ స్పీచ్ సందర్భంగా మనసును హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ పిల్లాడి ప్రేమకు మోదీ ఫిదా అయ్యారు. అతడికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి - తిరువనంతపురం సూపర్ఫాస్ట్ రైలు కూడా ఉంది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన కేరళలో బీజేపీకి మరింత బలం చేకూరే కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్వంటీ20 పార్టీ లాంఛనంగా ఎన్డీయే కూటమిలో చేరింది.
దీపక్ ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైందని పేర్కొంటూ షిమ్జితాపై సోమవారం పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ రోజు (బుధవారం) ఆమెను అరెస్ట్ చేశారు.
కేరళ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజే శాసన సభలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశ ప్రారంభ ప్రసంగంలో గవర్నర్ ఆర్వీ.అర్లేకర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోని పలు అంశాలను చదవక పోవడంపై కేరళ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
శబరిమల బంగారం చోరీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం కేరళ, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని పలు చోట్ల సోదాలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాని నిందితుడు ఉన్నికృష్ణన్, దేవశ్వం బోర్డు మాజీ ప్రెసిడెంట్ పద్మకుమార్కు సంబంధించిన పలు చోట్ల రెయిడ్స్ నిర్వహించింది.
కేరళలో సుమారు 270 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన ‘కేరళ కుంభమేళా(మహామాఘ మహోత్సవం)’ ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.