Home » Kerala
కేరళంలోని వయనాడ్ జిల్లాలో ఒక పాఠశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా జ్వరం, వాంతులు బారిన పడటంతో 38 మందిని సుల్తాన్ బత్తేరి తాలూక్ ఆసుపత్రిలో చేర్చారు.
ఏటీఎమ్ సెంటర్లో ఏటీఎమ్ కార్డ్ మర్చిపోయిన ఓ అమెరికన్ మహిళకు భారతీయ యువకుడు సాయం చేశాడు. దాదాపు 6 గంటల పాటు ప్రయాణం చేసి ఏటీఎమ్ కార్డును ఆమెకు తిరిగిచ్చాడు.
ఏపీ టూరిజం సరికొత్త రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలు జరిగాయని పేర్కొన్నారు.
కేరళలో 'వందేమాతరం' గేయంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం గేయంలోని ఐదు చరణాలతో పూర్తి గేయాన్ని పాడాలని ఆదేశించడం అనవసరమైన బలవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.
కేరళ రాజకీయాల్లో మరోసారి 'వందేమాతరం'పై వివాదం చోటుచేసుకుంది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పాలసీ అడ్రస్ సందర్భంగా అసెంబ్లీలో 'వందేమాతరం' గేయాన్ని పూర్తి స్థాయిలో పాడకపోవడంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేసారు.
కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాల నేపథ్యంలో అధికారులపై దాడి కేసులో 8 మందిని అరెస్టు చేశామని రాష్ట్ర పోలీస్ చీఫ్ తాజాగా తెలిపారు.
తన నివాసాలపై ఈడీ రెయిడ్స్ వెనుక రాహుల్ గాంధీ ఉన్నారని కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. తనను అరెస్టు చేసే దిశగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కేరళం మాజీ సీఎం పినరయి విజయ్ నివాసంలో ఈడి రెయిడ్స్ను వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
కేరళ తిరువనంతపురంలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం, వజ్రాల ఆభరణాలు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేరళ డీజీపీ వెల్లడించడంతో ఆలయ భద్రతపై భక్తుల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులకు దిగింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసులో భాగంగా సోదాలు చేపట్టింది.