Home » Kerala
నిఫా వైరస్ మరోమారు కలకలం రేపుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి మీద నిఘాను మరింత పెంచాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వైద్యాధికారులను అప్రమత్తం చేశారు ఆరోగ్య శాఖ మంత్రి.
ఇండో-యూకే నావికా విన్యాసాల్లో గత నెలలో పాల్గొన్న ఎఫ్-35బీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని దించారు. భారత వాయిసేన విమానం సురక్షితంగా దిగేందుకు, ఇంధనం నింపేందుకు, లాజిస్టిక్ అసిస్టెన్స్ అందించింది.
ది బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో జూన్ 14న కేరళలోని తి రువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది....
కేరళలో సాంకేతిక లోపంతో నిలిచిపోయిన ఎఫ్-35ని రిపేర్ చేయడం కష్టమని రాయల్ నేవీ భావిస్తున్నట్టు సమాచారం. విమానాన్ని భాగాలుగా విడగొట్టి స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కేరళ రాష్ట్ర పోలీస్ బాస్గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ నియమితులయ్యారు.
Viral Video: ఈ సంఘటన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నది గేట్లు వీలైనంత మూసి వాటర్ ఫ్లో తగ్గించాలని డ్యామ్ అధికారులకు విజ్ణప్తి చేశారు. ఏనుగులు నది దాటడానికి సులభంగా ఉంటుందని వారు తెలిపారు.
14 Year Old Student: ఆమెను 9వ తరగతి నుంచి 8వ తరగతిలో కూర్చోబెట్టారు. దాన్ని బాలిక తీవ్ర అవమానంగా భావించింది. మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకుంది.
గుజరాత్లో బీజేపీ ఒక స్థానంలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో గెలుపు సాధించాయి. కేరళలోని నిలాంబర్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్లోని లూథియానా వెస్ట్లోనూ ఆప్ పాగా వేసింది.
కేరళలోని కొట్టియూర్ పండుగకు ఈ ఏడాది భారీగా భక్తులు తరలివస్తున్నారు. కన్నూర్ జిల్లాలో వైశాఖ మహోత్సవంలో భాగంగా ఈ వేడుక జరుపుకుంటారు. ఇది అక్కరే కొట్టియూర్, ఇక్కరే కొట్టియూర్ అనే రెండు దేవాలయాలలో జరుగుతుంది. ఈ పండుగ మలయాళ నెల ఎడవం నుండి మిధునం వరకు..
ఈ ఆలయంలో ఇలాంటి చోరీలు ఇది కొత్తేం కాదు. 2015లో ఆలయ అధికారులు సుప్రీం కోర్టుకు ఆడిట్ రిపోర్ట్ సమర్పించారు. ఆలయంలో 266 కిలోల బంగారం మాయమైనట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. అలకరణ నిమిత్తం..