• Home » KCR

KCR

Assembly LIVE: హరీష్‌రావు మైక్‌ కట్‌ చేశారంటూ ఆందోళన

Assembly LIVE: హరీష్‌రావు మైక్‌ కట్‌ చేశారంటూ ఆందోళన

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరుపుతోంది. దీనిపై సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం..

Kaleshwaram Commission: అసెంబ్లీలో చర్చించినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

Kaleshwaram Commission: అసెంబ్లీలో చర్చించినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు శనివారం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

KCR: అసెంబ్లీకి ఈసారీ.. కేసీఆర్‌ డుమ్మా!

KCR: అసెంబ్లీకి ఈసారీ.. కేసీఆర్‌ డుమ్మా!

ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్‌ నివేదిక ప్రకారం..

Harish Rao: బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: హరీశ్‌

Harish Rao: బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: హరీశ్‌

వర్షాలు, వరద ముంపు వల్ల నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

KCR On Vinayaka Chavithi: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. : కేసీఆర్

KCR On Vinayaka Chavithi: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. : కేసీఆర్

దేశ ప్రజల సామాజిక జీవన విధానంలో గణపతి నవరాత్రుల వేడుకలు.. పల్లె నుండి పట్టణం వరకు ప్రజల సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని కేసీఆర్ అన్నారు. వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభం అయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. ప్రజల్లో మతసామరస్యం, దైవభక్తి, సమష్టి తత్వం బలపడాలని ఆకాంక్షించారు.

KCR Falls Ill Again: కేసీఆర్‌కు మళ్లీ అస్వస్థత

KCR Falls Ill Again: కేసీఆర్‌కు మళ్లీ అస్వస్థత

మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శనివారం అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ఎర్రవల్లి ...

CM Revanth Reddy In PAC meeting : రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు: సీఎం

CM Revanth Reddy In PAC meeting : రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని ఢిల్లీలో జరిగిన పీఏసీ సమావేశంలో..

KCR TO HIGH COURT: నేడు హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై విచారణ..

KCR TO HIGH COURT: నేడు హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై విచారణ..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టే ఆ ప్రాజెక్టు మాటున సాగిన దారుణాలు బయటికి వచ్చాయి.

Notices to MLAs: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు.. కాంగ్రెస్‌లో చేరలేదంటున్న ఎమ్మెల్యేలు

Notices to MLAs: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు.. కాంగ్రెస్‌లో చేరలేదంటున్న ఎమ్మెల్యేలు

గత నెల 25న తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం.. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది.

KCR TO HIGH COURT: నేడు హైకోర్టులో కేసీఆర్‌, హరీష్ రావుల పిటిషన్ల విచారణ..

KCR TO HIGH COURT: నేడు హైకోర్టులో కేసీఆర్‌, హరీష్ రావుల పిటిషన్ల విచారణ..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌, హరీష్‌ రావుల పిటిషన్లపై ఇవాళ(బుధవారం) విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను సవాస్ చేస్తూ.. కేసీఆర్, హరీష్ రావులు రెండు పిటిషన్లు ధాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికలో సూత్రధారులుగా ఇరువురి పేర్లను ఘోస్ కమిషన్ ప్రస్తావించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి