Home » Kavitha Phone Seized
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ, ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ కేసును ఈనెల 19వ తేదీకు (మంగళవారానికి) సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 28న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కాకుండా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) సంబంధించిన విచారణను..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై ఈ నెల 24న కాకుండా ఈ నెల 27న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
కొన్ని డాక్యుమెంట్లు అవసరం కావడంతో కవిత అడ్వకేట్ సోమ భరత్కు ఈడీ అధికారులు కబురుపంపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం (మార్చి 21న) ఉదయం 11:30 గంటలకు మూడోసారి ఈడీ(ED) విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్గా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha)ను మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేశారు.
డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) దాదాపు 7 గంటలకు పైగా విచారణ తర్వాత మరికాసేపట్లో బయటకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఢీకొట్టారు.