Home » Kavitha Arrest
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. హైదరాబాద్లోని ఆమెను అరెస్టు చేసి ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకొని, రాష్ట్ర రాజకీయాలపై పట్టు బిగించేందుకే బీజేపీ కార్యాచరణ చేపట్టిందా? ఇందులో భాగంగానే బీఆర్ఎ్సను బలహీనపరిచి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ, ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ కేసును ఈనెల 19వ తేదీకు (మంగళవారానికి) సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది.
KTR Remembers Chandrababu: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ అరెస్టుపైనే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే జరుగుతోంది. ఇదంతా అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్.. అబ్బే మాకేం సంబంధం లేదని బీజేపీ చెప్పుకుంటున్నాయ్.
MLC Kavitha Arrest: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఏకకాలంలో ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను అదుపులోనికి తీసుకోవడం జరిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి(Jagadishwar Reddy) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అరెస్ట్ను రాజకీయ కుట్ర కోణంలోనే చూస్తున్నామని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి. అయితే ఈడీ అధికారులు తనను అరెస్టు చేస్తారని, తన అరెస్టు తప్పదని గతంలోనే కవిత చెప్పారు.
MLC Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. ఢిల్లీకి తరలిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కవిత ఇంట్లో ఎంత సీన్ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈడీ అనుమతితో కవిత ఇంట్లోకి వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రచ్చ రచ్చ చేశారు.
దిల్లీ మద్యం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి సుదీర్ఘ సోదాల అనంతరం ఈడీ అధికారులు కవితను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.
కవిత అరెస్ట్ వార్త తెలుసుకుకున్న ఆమె అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హుటాహుటిన నివాసానికి చేరుకున్నారు. మరోవైపు కవిత బావ, మరో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా కవిత ఇంటికి చేరుకున్నారు. ఈడీ, ఐటీ అధికారులతో వారించి వీరిద్దరూ ఇంట్లోకి వెళ్లారు. కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఐటీ, ఈడీ అధికారులను కేటీఆర్, హరీశ్ రావులు గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం కూడా జరిగింది.