• Home » Karnataka

Karnataka

Bengaluru News: వినాయకా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

Bengaluru News: వినాయకా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

నగరంలో ఉత్సహంగా సాగుతున్న గణేశ్‌ ఉత్సవాల్లో సోమవారం తెల్లవారు జామున అపశ్రుతి చోటు చేసుకుంది. నగరంలోని గణేశ్‌ మండపం నుంచి నిమజ్జనానికి తరలిస్తున్న వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్‌ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Tungabhadra: పోటెత్తుతున్న తుంగభద్ర..

Tungabhadra: పోటెత్తుతున్న తుంగభద్ర..

తుంగభద్ర నదికి నీరు ఎక్కువగా పోటు ఎత్తడం రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రతిసారి నదికి నీరు పోటెత్తడం వల్ల నది ఒడ్డున వుండే మోటార్లలో నీరు చేరుకుని మోటార్లు ధ్వంసమై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

 American Flag Football: అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ 2025లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ విజేతలు

American Flag Football: అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ 2025లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ విజేతలు

అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ - 2025 ఆదివారం హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో విజయవంతంగా ముగిసింది. ఇందులో పురుషుల విభాగంలో కర్ణాటక, మహిళల విభాగంలో ఉత్తరప్రదేశ్ ఛాంపియన్‌‌లుగా నిలిచాయి.

Daughter Love Affair: తండ్రి దారుణం.. కూతురు వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని..

Daughter Love Affair: తండ్రి దారుణం.. కూతురు వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని..

కవితను చంపిన తర్వాత ఆమె గొంతులో పురుగుల మందు పోశారు. ఆమె పురుగుల మందు తాగి చనిపోయిందని ప్రజల్ని నమ్మించాలని అనుకున్నారు. అయితే, ఏమైందో ఏమో తెలీదు కానీ, ప్లాన్ మార్చేశారు.

Bengaluru: ప్రీ నర్సరీ ఫీజు రూ.1.85 లక్షలా? ఇదెక్కడి దోపిడీరా బాబోయ్..!

Bengaluru: ప్రీ నర్సరీ ఫీజు రూ.1.85 లక్షలా? ఇదెక్కడి దోపిడీరా బాబోయ్..!

చదువుకోవడం ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు. కానీ, కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ హక్కును పూర్తిగా కాలరాస్తున్నాయి. ఫీజుల పేరిట తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చిపిప్పిచేస్తున్నాయి. అందుకు నిదర్శనంగా మరో ఉదంతం బయటకు వచ్చింది. చదువు'కొనిపించడమే' ధ్యేయంగా ముందుకెళ్తు్న్న ఓ విద్యాసంస్థ దోపిడీపై బెంగళూరు వ్యక్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. నాకు ఏం జరిగినా ఈడీ అధికారులదే బాధ్యత

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. నాకు ఏం జరిగినా ఈడీ అధికారులదే బాధ్యత

‘నాకు ఏమైనా జరిగితే అందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంద’ని చిత్రదుర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి పేర్కొన్నారు. అక్రమంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌ల ఆరోపణల మేరకు ఈడీ అధికారులు గత వారం దాడి చేసి రూ.12 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Mangalore Bus Crash: బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

Mangalore Bus Crash: బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

కేఎస్ఆర్టీసీ రోడ్డు సమీపంలోని తలపాడి టోల్ గేట్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

Bengaluru News: ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించరాదు

Bengaluru News: ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించరాదు

పుణ్యక్షేత్రం ధర్మస్థల పవిత్రతతకు భంగం కలిగించే సాగుతున్న కుట్రను అడ్డుకోవాలని కోరుతూ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీకల్‌ రామచంద్రగౌడ మాట్లాడుతూ.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే హిందూదేశంలో హిందువులు పరాయివారువలే బతికే రోజులు ఎంతోదూరం లేదని విచారం వ్యక్తం చేశారు.

Bengaluru News: చెత్తకుప్పలో పుర్రె, ఎముకలు

Bengaluru News: చెత్తకుప్పలో పుర్రె, ఎముకలు

ధర్మస్థళలో పుర్రె వివాదం సంచలనం కలిగిస్తుండగా నగరంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని గోవిందశెట్టిపాళ్య చెత్తకుప్పలో మనిషి పుర్రెతోపాటు ఎముకలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పరప్పన అగ్రహార పోలీసులకు సమాచారం ఇచ్చారు.

DK Shivakumar Apologizes: ఇండీ కూటమి నేతలకు క్షమాపణలు

DK Shivakumar Apologizes: ఇండీ కూటమి నేతలకు క్షమాపణలు

నమస్తే సదా వత్సలే మాతృభూమి’ అంటూ ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రార్థనా గీతాన్ని శాసనసభలో ఆలపించినందుకు కర్ణాటక..

తాజా వార్తలు

మరిన్ని చదవండి