Home » Karnataka
ఓ మహిళ 2021లో తన భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న మోహన్ రాజ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతడికి కూడా అంతకుముందే పెళ్లైంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు..
గదగ్ జిల్లాలోని చారిత్రాత్మక గ్రామం లక్కుండిలో భారీ మొత్తంలో బంగారం దొరికింది. ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా చిన్న రాగి బిందెలో అరకేజీ బరువున్న బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి..
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 1న నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో కాల్పుల కారణంగా రాజశేఖర్రెడ్డి మరణించారని, మిస్ ఫైరింగ్ కారణంగా మరణించలేదని ఆయన అన్నారు.
సినిమా హాల్ మహిళల టాయ్లెట్లో.. సెల్ఫోన్ ద్వారా వీడియో రికార్డింగ్ చేసిన ఒకరిని గుర్తించి అరెస్టు చేశారు. అయితే.. ఈ తప్పుడు పనులకు పాల్పడింది నేపాల్ కు చెందిన 17 సంవత్సరాల బాలుడు కావడం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పోలీస్ స్టేషన్లోనే తాళి తీసి భర్త మొహంపై విసిరికొట్టి..తల్లిదండ్రులతో కలసి యువతి వెళ్లిపోయిన సంఘటన కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపురలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రాజశేఖర్ అంతిమ సంస్కారాలపై పలు అనుమానాలున్నాయని మాజీమంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ మృతదేహాన్ని పూడ్చే సంప్రదాయం ఉన్నా.. కాల్చారని ఆయన అన్నారు.
టీమిండియా స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ లో అరుదైన రికార్డును సాధించాడు. సచిన్, కోహ్లీలకు సాధ్యంకాని రికార్డును తన ఖాతాల్లో వేసుకున్నాడు.
టైర్ పంక్షర్ అవ్వటంతో ఓ కారు ప్రమాదానికి గురైంది. గాల్లోకి సర్రున లేచి ఓ ఇంట్లో పడింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఓం శక్తి మాలధారులపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
ఓ భార్యాభర్తల జంట నిధి కోసం 8 నెలల చంటి బిడ్డను బలివ్వడానికి సిద్ధమైంది. చివరి నిమిషంలో వారికి ఊహించని షాక్ తగిలింది. పోలీసుల ఎంట్రీతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇద్దరూ అరెస్ట్ అయ్యారు.