• Home » Karnataka

Karnataka

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో పని, వేతనం ఎంతంటే

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో పని, వేతనం ఎంతంటే

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనుమడు, జేడీఎస్ సీనియర్ నేత హెచ్ రేవణ్ణ కుమారుడైన ప్రజ్వల్ రేవణ్ణపై పలు అత్యాచార, లైంగిక దాడుల కేసులు ఉన్నాయి. ఒక అత్యాచారం కేసులో ఆయనను ప్రత్యేక కోర్టు 2025 మేలో దోషిగా ప్రకటించింది.

Siddaramaiah Car Fined: సీఎం కారుకు జరిమానా.. డిస్కౌంట్‌తో చెల్లింపు

Siddaramaiah Car Fined: సీఎం కారుకు జరిమానా.. డిస్కౌంట్‌తో చెల్లింపు

ఆరు వేర్వేరు సందర్భాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వ కారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు కథనాలు వచ్చాయి. తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కెమెరాల్లో సీఎం ఫ్రంట్ సీటులో సీటుబెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నట్టు రికార్డయింది.

Bengaluru News: బెళగావి ఆసుపత్రిలో నకిలీ నర్సు కలకలం

Bengaluru News: బెళగావి ఆసుపత్రిలో నకిలీ నర్సు కలకలం

బెళగావి మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి అనుబంధంగా ఉండే బిమ్స్‌ ఆసుపత్రిలో నకిలీ నర్సు సేవలందిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. రెండు మూడు నెలలుగా నర్సింగ్‌ విద్యార్థిగా చెప్పు కొని సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ నర్సింగ్‌ యూనిపాంలో ఆసుపత్రికి వచ్చి సర్జికల్‌ వార్డు, ఓపీడీతోపాటు వివిధ విభాగాలలో తిరుగుతూ రోగులకు చికిత్సలు అందిస్తున్నారు.

CM Siddaramaiah: బ్యాలెట్‌ ఎన్నికలు సబబే..

CM Siddaramaiah: బ్యాలెట్‌ ఎన్నికలు సబబే..

గ్రేటర్‌ బెంగళూరుతోపాటు భవిష్యత్తులో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించే నిర్ణయంపై సీఎం సిద్దరామయ్య సమర్థించుకున్నారు. శుక్రవారం బెంగళూరులో సీఎం మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ రూపంలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

Elections: బ్యాలెట్‌ విధానంలోనే స్థానిక ఎన్నికలు..

Elections: బ్యాలెట్‌ విధానంలోనే స్థానిక ఎన్నికలు..

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, నగర పాలికెసంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్‌ పద్దతిలోనే నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. గురువారం సాయంత్రం విధానసౌధలో మంత్రివర్గ సమావేశం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగింది.

Home Minister: తేల్చిచెప్పేశారు.. విదేశీ మత ప్రచారాలు నిషిద్ధం..

Home Minister: తేల్చిచెప్పేశారు.. విదేశీ మత ప్రచారాలు నిషిద్ధం..

బెంగళూరు ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో ఈనెల 5, 6 తేదీలలో జరిగే అంతర్జాతీయ మిలాద్‌-ఉన్‌-నబి సమ్మేళనంలో విదేశీ ధర్మగురువులు భారత్‌లో ధార్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహించడం, మత ప్రచారాలు చేయడం నిషేధంగా ఉందని హోం మంత్రి పరమేశ్వర్‌ స్పష్టత ఇచ్చారు.

Snake: పాముకు పాలు పోసి పూజలు..

Snake: పాముకు పాలు పోసి పూజలు..

నాగుల చవితి సందర్భంగా విగ్రహాలుగా ఉన్న నాగదేవతలకు పుట్టల వద్ద పాములుపూసి పూజించడం ఆనవాయితీ. ఎక్కడైనా నిజమైన పాము కనిపిస్తే వెంటనే కొట్టి చంపే ప్రయత్నం చేయడం సహజం.

Husbands Affair And Harassment: వేరే అమ్మాయితో భర్త ఎఫైర్.. నిలదీసిన భార్యను..

Husbands Affair And Harassment: వేరే అమ్మాయితో భర్త ఎఫైర్.. నిలదీసిన భార్యను..

భర్త దిగొచ్చాడు. అదనపు కట్నం వద్దని, ఎఫైర్ ఆపేస్తానని నందీష్ ఆమెకు మాటిచ్చాడు. ఇంటికి వచ్చేయమన్నాడు. దీంతో పూజాశ్రీ అత్తింటికి వెళ్లింది. మూడు రోజుల క్రితం నందీష్, పూజాశ్రీకి మధ్య గొడవైంది. నందీష్ ఆమెను కొట్టాడు.

Ranya Rao: అక్రమ బంగారం రవాణా కేసు.. నటి రన్యా రావుకు రూ.102 కోట్ల జరిమానా..

Ranya Rao: అక్రమ బంగారం రవాణా కేసు.. నటి రన్యా రావుకు రూ.102 కోట్ల జరిమానా..

కన్నడ నటి రన్యా రావు 127.3 కిలోల బంగారం అక్రమంగా రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో డిఆర్ఐ రూ.102.55 కోట్లు జరిమానా చెల్లించాలని ఆమెకు నోటీసు జారీ చేసింది.

CM Siddaramaiah: సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

CM Siddaramaiah: సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

బీజేపీ చేపట్టిన చలో ధర్మస్థల.. అదొక రాజకీయ యాత్ర అని, తద్వారా ఎలాంటి లాభం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కేవలం వారు రాజకీయలబ్ధికోసమే యాత్ర చేశారన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మస్థల, చాముండి కొండలు, దసరా ఉత్సవాల విషయంలో బీజేపీ(BJP) బూటకపు నిరసన సాగిస్తోందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి