• Home » Karnataka Congress

Karnataka Congress

అంకితభావంతో పనిచేస్తే సామాన్య కార్యకర్త కూడా సీఎం కావచ్చు: డీకే

అంకితభావంతో పనిచేస్తే సామాన్య కార్యకర్త కూడా సీఎం కావచ్చు: డీకే

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న డీకే శివకుమార్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ఏ సామాన్య కార్యకర్త అయినా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవచ్చని ఆయన అన్నారు.

కర్ణాటకలో సీఎం డీకేతో పాటు కొలువుదీరనున్న 14 మంది మంత్రుల నూతన కేబినెట్!

కర్ణాటకలో సీఎం డీకేతో పాటు కొలువుదీరనున్న 14 మంది మంత్రుల నూతన కేబినెట్!

కాంగ్రెస్ ట్రబుల్‌షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఈ సాయంత్రం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరో 14 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సిద్దరామయ్య 'లాస్ట్ పంచ్'.. కుల గణన నివేదిక ఆమోదంతో డీకే, రాహుల్‌కు చెక్!

సిద్దరామయ్య 'లాస్ట్ పంచ్'.. కుల గణన నివేదిక ఆమోదంతో డీకే, రాహుల్‌కు చెక్!

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా నిజానికి అంత నిశ్శబ్దంగా సాగ లేదు. తాను కుర్చీ ఖాళీ చేస్తూ.. తన తదుపరి వారసుడు డీకే శివకుమార్‌కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక పవర్ ఫుల్ 'పొలిటికల్ టైమ్ బాంబ్'ను బహుమతిగా ఇచ్చి వెళ్లారు.

రెండేళ్లలో చరిత్ర తిరగరాయగలరా? కర్ణాటక కాబోయే సీఎం డీకే ముందున్న సవాళ్లేమిటి?

రెండేళ్లలో చరిత్ర తిరగరాయగలరా? కర్ణాటక కాబోయే సీఎం డీకే ముందున్న సవాళ్లేమిటి?

కర్ణాటక ఎన్నికల చరిత్రలో గత 40 ఏళ్లుగా ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కర్ణాటక కొత్త సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టబోతోన్న డీకే శివకుమార్ చేతిలో కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది.

కర్ణాటక అసెంబ్లీలో కలకలం రేపిన గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్

కర్ణాటక అసెంబ్లీలో కలకలం రేపిన గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చేసిన ప్రారంభోపన్యాసంలో హైడ్రామా నెలకొంది. కేవలం రెండు లైన్లు చదివి గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది.

శ్రీమఠంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు

శ్రీమఠంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు

మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీమఠాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు.

Congress: కాంగ్రెస్‏లో కలవరం.. రాజణ్ణపై వేటుతో నేతల్లో భయం.. భయం

Congress: కాంగ్రెస్‏లో కలవరం.. రాజణ్ణపై వేటుతో నేతల్లో భయం.. భయం

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ల చౌర్యంపై పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రంలోని బీజేపీతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రాహుల్‌గాంధీ తీరుపై మండిపడుతున్నాయి.

KN Rajanna : రాహుల్ వ్యాఖ్యలతో విభేదించిన కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న రాజీనామా

KN Rajanna : రాహుల్ వ్యాఖ్యలతో విభేదించిన కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న రాజీనామా

కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తన రాజీనామాను సమర్పించారు. రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన 'ఓటు చోరీ' ఆరోపణలను రాజన్న బహిరంగంగా విమర్శించారు. అప్పట్లో మన పార్టీ నాయకులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

PM Modi: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తోంది : మోదీ

PM Modi: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తోంది : మోదీ

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో సరికొత్త భారత్‌ను ప్రపంచం మొదటిసారి చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను కొన్ని గంటల్లోనే మట్టికరిపించాయని పేర్కొన్నారు.

Karnataka CM Siddaramaiah: కాంగ్రెస్ సీఎంకు పాకిస్థాన్ రత్న బిరుదు..

Karnataka CM Siddaramaiah: కాంగ్రెస్ సీఎంకు పాకిస్థాన్ రత్న బిరుదు..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను స్వపక్ష కాంగ్రెస్ నేతలు, విపక్ష బీజేపీ నేతలని తేడా లేకుండా కుంకుడు కాయల రసంతో తలంటేశారు. నెహ్రూ తర్వాత పాకిస్థాన్ వీధుల్లో ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగించేది నిన్నే అంటూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి