Home » Kanna Lakshminarayana
పోలీసుల చర్యలను టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఖండించారు. ముప్పాళ్ళ మండలం తురుకపాలెంలో టీడీపీ నేత చంద్రబాబు షూరిటి- భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాన్ని కన్నా ఆధ్వర్యంలో చేపట్టారు. అనుమతి లేదని పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
Andhrapradesh: అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు.
జగన్రెడ్డికి ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) అన్నారు.
గుంటూరులో ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి వెళ్లకుండా నోటీసులు ఇవ్వటం ప్రజాస్వామికమని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిస్థితి లేదన్నారు.
టీడీపీ నేతలు తలపెట్టిన ధర్మాగ్రహ శాంతిర్యాలీపై పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తున్నారు.
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం రాజమండ్రిలో కలిశారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబును జైలుకి పంపాలన్నది జగన్ రెడ్డి కల అని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM JAGAN)కి రైతులపై ప్రేమ లేదని.. జగన్ రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana ) అన్నారు.
జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. చంద్రబాబు సభలకు ప్రజాధరణ పెరిగింది. లోకేష్ పాదయాత్రకు వెయ్యి రెట్ల ప్రజాధరణ పెరిగింది. చంద్రబాబు పర్యటనలో వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు.
కుట్రలో భాగంగానే నాకు గన్మెన్లను తొలగించారు. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నానని ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడింది. పల్నాడు జిల్లాలో భద్రతపరంగా నాకు ఇబ్బందులు ఉన్నా గన్మెన్లను విత్ డ్రా చేశారు. ప్రజలు జగన్కు మంచి మెజార్టీ ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయారు.