• Home » Kalvakuntla kavitha

Kalvakuntla kavitha

Kavitha: పసుపునకు 15 వేల మద్దతు ధర ప్రకటించాలి

Kavitha: పసుపునకు 15 వేల మద్దతు ధర ప్రకటించాలి

పసుపునకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.15 వేలుగా ప్రకటించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు.

Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..

Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది..

K. Kavitha: కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలి

K. Kavitha: కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలి

మన పండుగలు, సంస్కృతిని యథాతథంగా భవిష్యత్‌ తరాలకు అందించాలని, హైదరాబాద్‌ నడిబొడ్డున పల్లెవాతావరణాన్ని సృష్టించి, భోగి వేడుకలు నిర్వహించడం హర్షణీయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

BRS: రేవంత్‌ మూలాలు ఆర్‌ఎస్‌ఎస్‌లోనే : కవిత

BRS: రేవంత్‌ మూలాలు ఆర్‌ఎస్‌ఎస్‌లోనే : కవిత

సీఎం రేవంత్‌రెడ్డి మూలాలు ఆర్‌ఎ్‌సఎ్‌సలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

కేటీఆర్‌పై సర్కార్‌ది  కక్షపూరిత ధోరణి: కవిత

కేటీఆర్‌పై సర్కార్‌ది కక్షపూరిత ధోరణి: కవిత

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Seetakka: అప్పుడు అహంకారం.. ఇప్పుడు మమకారమా?

Seetakka: అప్పుడు అహంకారం.. ఇప్పుడు మమకారమా?

పదేళ్లు తెలంగాణను పరిపాలించి, బీసీ వర్గాలకు ఏమైనా చేశారా..? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంత్రి సీతక్క ప్రశ్నించారు.

K. Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాలి

K. Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాలి

‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలి.

K. Kavitha: అన్నదాతలకు రేవంత్‌ సున్నంపెట్టే ప్రయత్నం

K. Kavitha: అన్నదాతలకు రేవంత్‌ సున్నంపెట్టే ప్రయత్నం

అందరి ఆకలితీర్చే రైతన్నలను ప్రభుత్వపరంగా ఆదుకోవాల్సిందిపోయి.. రైతుభరోసా పథకానికి నిబంధనలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నదాత లకు సున్నంపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

Mahesh Kumar Goud: అధికారం పోయాక బీసీలు గుర్తొచ్చారా?

Mahesh Kumar Goud: అధికారం పోయాక బీసీలు గుర్తొచ్చారా?

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ బీసీలను వంచించిందని, వారికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు.

Kavitha: బీసీలకిచ్చిన హామీల అమలేది సీఎం?

Kavitha: బీసీలకిచ్చిన హామీల అమలేది సీఎం?

ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఆర్భాటంగా బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి వాటిని ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి