• Home » Kakinada

Kakinada

Kakinada: ఆ భూమి రెవెన్యూ అధీనంలో..

Kakinada: ఆ భూమి రెవెన్యూ అధీనంలో..

కాకినాడ నగరంలో సూర్యారావుపేటలోని వివాదాస్పద ప్రైవేటు భూమిపై న్యాయ వివాదం కొనసాగుతోందని కలెక్టర్‌ కార్యాలయం అధికారులు వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాలు వెలువడే వరకు రెవెన్యూ అధీనంలోనే భూమిని ఉంచామని పేర్కొన్నారు.

Kakinada Port Case: విక్రాంత్‌రెడ్డి ఎల్‌వోసీపై హైకోర్టు స్టే

Kakinada Port Case: విక్రాంత్‌రెడ్డి ఎల్‌వోసీపై హైకోర్టు స్టే

కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్‌ వాటాల బదిలీ వ్యవహారంలో నమోదైన కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిపై సీఐడీ అధికారులు జారీ చేసిన లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ)పై హైకోర్టు స్టే విధించింది.

అన్నవరంలో 70 వేల ప్రసాదం ప్యాకెట్ల విక్రయాలు

అన్నవరంలో 70 వేల ప్రసాదం ప్యాకెట్ల విక్రయాలు

అన్నవరం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఆషాఢమాసం తొలి ఆదివారం సత్యదేవుడి ప్రసాదం విక్రయాల్లో భాగంగా సుమారు 70 వేల ప్యాకెట్లను విక్రయించినట్టు ప్రసాదం విభాగ అధికారులు తెలిపారు. తలుపులమ్మ లోవ అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో భక్తులు అన్నవరంలో ఆగి స్వామి

సత్యదేవుడి నమూనాలయం వద్ద  హైమాస్ట్‌ కాంతుల ప్రక్రియ ప్రారంభం

సత్యదేవుడి నమూనాలయం వద్ద హైమాస్ట్‌ కాంతుల ప్రక్రియ ప్రారంభం

అన్నవరం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా అన్నవరంలో జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన సత్యదేవుడి నమూనాలయం వద్ద రూ.8 లక్షలతో

Deputy CM Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై మార్ఫింగ్‌ పోస్టులు.. ఫిర్యాదు

Deputy CM Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై మార్ఫింగ్‌ పోస్టులు.. ఫిర్యాదు

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్‌ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నేతలు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.

Janasena: వారిపై చర్యలు తీసుకోవాలి.. జనసేన ఫిర్యాదు..

Janasena: వారిపై చర్యలు తీసుకోవాలి.. జనసేన ఫిర్యాదు..

Janasena Complaint: యోగా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పిఠాపురం టౌన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గాయపడితే సాయపడేలా..

గాయపడితే సాయపడేలా..

నాగేంద్ర బైక్‌పై తన సొంతూరు నుంచి వేరొక ఊరు పని నిమిత్తం బయల్దేరాడు. దారిలో అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు అతడిని సమీపంలోనే ఉన్న ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అతడికి వైద్యం అందించాలంటే వెంటనే కొంత సొమ్ము చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. అయితే అతడి బంధువులు ఎవరూ అక్కడ లేరు. వారికి సమాచారం ఇద్దామంటే వారి వివరాలేవీ తెలియదు... ఇలాంటి

Trains: గుంటూరు మీదగా.. కాకినాడ టౌన్‌, చర్లపల్లి, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లు

Trains: గుంటూరు మీదగా.. కాకినాడ టౌన్‌, చర్లపల్లి, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లు

గుంటూరు మీదగా చర్లపల్లి, కాకినాడ టౌన్‌, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. (07447) కాకినాడ టౌన్‌ - చర్లపల్లి ప్రత్యేక రైలు జూలై 5 నుంచి 2026 మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లి చేరుకొంటుంది.

శానిటేషన్‌ మెరుగుపడకపోతే చర్యలు

శానిటేషన్‌ మెరుగుపడకపోతే చర్యలు

అన్నవరం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శానిటేషన్‌ నిర్వహణపై భక్తుల్లో 50శాతం మాత్రమే సంతృప్తి ఉందని, పరిస్థితి మెరుగుపడకపోతే చర్యలు తప్పవని ఈవో వీర్ల సుబ్బారావు హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో శానిటేషన్‌ సూపర్‌వైజర్లు, అధికారులతో స

నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో..

ఒకప్పుడు నాన్నలు కఠినంగా ఉండేవారు. తమ పిల్లలకు విలన్లుగా కనిపించేవారు. కేవలం చదువుకు మాత్రమే విలువ ఇచ్చేవారు. ఏదైనా కొనమంటే పదేపదే ఆలోచించేవారు. ఇప్పుడు వద్దు అని కరాఖండీగా చెప్పేవారు. చదువుకొంటేనే మంచి భవిష్యత్తు అని వారి స్టైల్లో చెప్పేవారు. అయితే వారి మాటలు చెవికెక్కించుకున్న పిల్లలు నేడు మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అప్పట్లో పిల్లలు కూడా నాన్నను ఏదైనా అడగాలంటే భయపడేవారు. అమ్మ ద్వారానే నాన్న

తాజా వార్తలు

మరిన్ని చదవండి