Home » Kakinada
కాకినాడలో రూ.5కోట్లతో నిర్మించిన బోటు బిల్డింగ్యార్డు ఎందుకు కొరగాకుండా పోయిం ది. అయిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోటంటే ఒక్క టి కూడా నిర్మాణం కాకుండా ఈసురోమంటోం ది. బోట్ల తయారీకి కావాల్సిన అన్నిరకాల సదు పాయాలు కల్పించాల్సిన అధికారులు అరకొరగా పనులు చేసి అందినకాడికి నొక్కేయడంతో దిష్టి బొమ్మలా మారింది.
ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడితో పెళ్లి కోసం హిజ్రాగా మారాల నుకున్నాడో వ్యక్తి. అయితే ఆపరేషన్కు రూ.5 లక్షలు ఖర్చువుతుండడంతో దొంగతనానికి ప్లాన్ చేశాడు. పక్క ఇంటిని టార్గెట్ చేసుకున్నాడు. ఆ ఇంట్లో వృద్ధురాలిపై ప్రియుడితో కలిసి దాడి చేసి బంగారం లాక్కుని పరారై చివరికి పోలీసులకు చిక్కారు.
ONGC గ్యాస్ లీక్ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే తరుచుగా ఈ గ్యాస్ లీకేజీలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చమురు సంస్థల అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచిస్తున్నారు.
అన్నవరం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాంతాల నుంచి సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తులకు రత్నగిరి నుంచి సత్యగిరి కొండకు చేరుకునేందుకు అరబిం
కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు.
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): కాకినాడలో సోమవారం సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. పరదా చిత్రం ప్రచారం నిమిత్తం వచ్చిన ఆమె కాకినాడ నగరంలోని సుబ్బయ్య హోటల్లో భోజనం చేశారు. దీంతో ఆమెను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు హోటల్కి తరలివచ్చారు
మద్యం బార్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీకి రూపకల్పన చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022-25 మధ్య అమలైన మద్యం బార్ల పాలసీ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం బార్ల పాలసీ అమలుకు గ్రీన్సిగ్నల్ పడింది. ముందస్తుగా ఈ పాలసీ అమలుకు రాష్ట్రంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఆ ఉపసంఘం ఇచ్చిన అధ్యయన నివేదిక ఆధారంగా కొత్త బార్ల పాలసీ అమలుకు శ్రీకారం చుట్టనుంది.ఈ పాలసీలో భాగంగా గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నారు.
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అవినీతి చేయాలనే ఆలోచనకు ఆడిటర్లు సహకరిస్తే వచ్చే కిక్కే వేరు.. ఇలాంటి వాటికి కాకినాడ నగరపాలక సంస్థ సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది. 2008-09 నుంచి 2018-19 వరకు జరిగిన ఆడిట్ వివరాలే ఇందుకు సాక్ష్యం. తప్పు అని చెప్పి ఆ తర్వాత కాదు అని తేల్చడం ఆడిట్ అధికారులకే చెల్లుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఆడిట్ జరిగితే కొన్ని లోపాలు పట్టుకుంటారు. అలా అభ్యంతరాలు చెప్పినప్పుడు
కాకినాడ సిటీ/ కె.గంగవరం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడకు చెందిన ఫైబర్ బోటును శ్రీలంక సముద్ర జలాల్లో సోమవారం రాత్రి గస్తీ సిబ్బంది పట్టుకున్నారు. స్థానిక జగ న్నాధపురం పరదేశమ్మపేటకు చెందిన పం తాడి బ్రహ్మానందం కేరళలో రూ.40 లక్షలు పెట్టి ఫైబర్ బోటు కొనుగోలు చేసి కాకినాడ తీసు
కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. కొన్నేళ్ళుగా సహజీవనం చేసిన మహిళ తిరిగి తన భర్తను చేరుకోవడంతో..