Home » Kakinada
గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కదలిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలుసుకొని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
కాకినాడ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రత్తిపాడు మండలం తాడువాయి–బౌరువాక గ్రామాల మధ్య ఉన్న అడవి ప్రాంతంలో పులి ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏలేశ్వరంలో గేదె, దూడలపై పెద్దపులి దాడి చేసింది.
కాకినాడలో సీజన్ 5 రెస్టారెంట్ నిర్వాహకుల నిర్వాకం బయటపడింది. కస్టమర్లకు నిల్వ ఉంచిన మాంసాన్ని వడ్డిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడు ధాటికి భూమి కంపించడమే కాకుండా, సమీపంలోని ఇళ్లు, షాపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటనపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మరో సోదరుడు అడబాల వీరబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు..
వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.పేలుడు ఘటన తీరును అధికారులు సీఎంకి వివరించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 23 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడుకు నార బాంబులు కారణమని తెలుస్తోంది.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.