Home » Jogi Ramesh
ఆర్ 5 జోన్లో ఇళ్ళ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) తన ప్రసంగంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ ప్రసంగం ఎలా ఉందంటే.. ఒకానొకద దశలో సీఎం కూడా అసహనానికి గురయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి రాజకీయ విమర్శలు చేయడమే ఇందుకు కారణం. ప్రసంగ సమయంలో ప్రతిపక్ష నేతలను కుక్కలు, పందులు అంటూ చిందులు తొక్కారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu), రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై వైసీపీ మంత్రి జోగి రమేష్ (YCP Minister Jogi Ramesh) విమర్శలు గుప్పించారు.
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో రగిలిన ఫ్లెక్సీల వ్యవహారం ముదురుతోంది. రెండు రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ అనుచరుడి పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపట్నం రింగ్ చుట్టూ జోగి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే అగంతకులు ఫ్లెక్సీలు చించి వేయడంతో ఫ్లెక్సీల రగడ మరింత
ఖరీఫ్ సీజన్కు సాగునీటీ ఏపీ సర్కార్ విడుదల చేసింది. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కాలువలకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఢిల్లీ రావు నీటిని విడుదల చేశారు.
ఓ వైపు సంక్షేమం.. మరో వైపు అభివృద్ధితో నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో.. ఏ సీఎం చేయని అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి చేశారని కొనియాడారు. రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల ఖాతాలోకి జమ చేశారని జోగి రమేష్ పేర్కొన్నారు.
మంత్రి జోగి రమేష్ ఓ పోలీస్ ఆఫీసర్ విషయంలో దారుణంగాప్రవర్తించారు. పది మందిలో డిఎస్పీ మాన్షూ భాషా ను పక్కకు పో అంటూ జోగి రమేష్ విసుక్కోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలో జిగూడూరులో మరోసారి మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అనుచరులు రెచ్చిపోయారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh)కు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చుక్కెదురైంది. గురువారం ఆకివీడు మండలం కోళ్లపర్రులో ...
గుంటూరు జిల్లా కలెక్టరేట్లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో సమస్యలపై సమీక్షించామన్నారు.
గుంటూరు జిల్లా: కలెక్టరేట్లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) బుధవారం సమీక్ష జరిపారు.