Home » Jasprit Bumrah
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ సిరీస్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల గైర్హాజరీలో జట్టుకు అతడు పెద్ద దిక్కుగా మారాడు.
టీమిండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో ఆడతాడా? లేదా? అని భారీగా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది.
ఇంగ్లండ్ పని పట్టేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. అందుకోసం త్రీ-టూ ఫార్ములాతో ముందుకెళ్లాలని చూస్తోంది. మరి.. ఈ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో సవాల్కు సిద్ధమవుతున్నాడు. లీడ్స్ టెస్ట్లో టీమిండియాను ఓటమి బారి నుంచి కాపాడలేకపోయిన పేసుగుర్రం.. ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్ పని పట్టాలని చూస్తున్నాడు.
తొలి టెస్ట్ ఓటమితో నిరాశలో ఉన్న భారత్.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ను చావుదెబ్బ తీయాలని చూస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఈ టెస్ట్లో నెగ్గి సిరీస్ను సమం చేయాలని అనుకుంటోంది.
భారత జట్టు ఇంగ్లాండ్ (India vs England) పర్యటనలో 0-1 తేడాతో వెనుకబడి ఉన్నప్పటికీ, ఇంకా సిరీస్ గెలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాకు (Jasprit Bumrah) పలు టెస్టుల్లో విశ్రాంతి ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిజంగా మార్పులు చేస్తారా లేదా అనేది ఇక్కడ చూద్దాం.
ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో లీడ్స్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. బ్యాటింగ్లో అమోఘంగా రాణించినప్పటికీ బౌలింగ్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే కాస్తా మెరుగ్గా రాణించాడు. మిగిలిన బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.
భారత పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఎక్కువగా మాట్లాడడు. ఎన్ని విమర్శలు వచ్చినా వాటికి బంతితోనే సమాధానం ఇస్తుంటాడు. అలాంటోడు ఏం చేసుకుంటారో చేస్కోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తేసింది ఇంగ్లీష్ మీడియా. రియల్ గోట్ అంటూ అతడి గురించి గొప్పగా రాసింది.
భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. నెవర్ బిఫోర్ ఫీట్ను అతడు అందుకున్నాడు. ఏ ఆసియా బౌలర్ వల్ల కూడా కానిది.. బూమ్ బూమ్ చేసి చూపించాడు.