Home » Janasena
Srinivas Varma: పీఎసీ చైర్మన్ అంటే కేబినెట్ మంత్రి కంటే కీలకమైన బాధ్యత అని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. కేంద్రంలో కాగ్ ఎలా ఉంటుందో.. అలాగే పీఏసీ చైర్మన్కి అన్ని శాఖల మీద రివ్యూ చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దొరబాబుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Janasena leaders criticize Ambati: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై జనసేన నేతలు విరుచుకుపడ్డారు. పవన్పై చేసిన వ్యాఖ్యలకు గాను అంటటిపై ఫైర్ అయ్యారు జనసైనికులు.
ఏలూరు జిల్లాలో జనసైనికులు ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్లకార్డుల ప్రదర్శన చేశారు.
Nagababu MLC candidate ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది. నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ సమాచారం ఇచ్చారు.
కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఈనెల 14న నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన టీసీ వరుణ్ పిలుపునిచ్చారు. నగరంలోని యాదవ కల్యాణమండపంలో ఆవిర్భావ సభకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీసీ..
Pawan Kalyan: ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ 5ఏళ్ళు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని పవన్ హితవుపలికారు.
ఏం.. హిమాలయాలకు వెళ్తున్నారా’ అని చమత్కరించారు. అదేం లేదని పవన్ నవ్వుతూ చెప్పారు. దానికంటే ముందు నెరవేర్చాల్సిన బాధ్యతలున్నాయని బదులిచ్చారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. ఈ సందర్బంగా అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. పవన్తో కలిసి యూపీ సీఎం యోగి కూడా పుణ్య స్నానం చేస్తారు.
AP Deputy CM Pawan Kalyan With Akira : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు చేరుకున్నారు. కుమారుడు అకీరాతో కలిసి స్వామిమలై ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.