• Home » JanaSena Party

JanaSena Party

Pawan Kalyan: జనసేన కమిటీలపై పవన్ కల్యాణ్ ఫోకస్

Pawan Kalyan: జనసేన కమిటీలపై పవన్ కల్యాణ్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు చేస్తున్నారు.

Janasena: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధం..

Janasena: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధం..

త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆపార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు ఆపార్టీ హైదరాబాద్‌ అధ్యక్షుడు రాజలింగం ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీని హైదరాబాద్ లో బలోపేతం చేయడమేగాక త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Deputy CM Pawan Kalyan: జస్టిస్‌ గవాయ్‌‌పై దాడి యత్నం.. ఖండించిన పవన్

Deputy CM Pawan Kalyan: జస్టిస్‌ గవాయ్‌‌పై దాడి యత్నం.. ఖండించిన పవన్

సుప్రీంకోర్టులో కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు.

Pawan Kalyan Meeting: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ భేటీ..

Pawan Kalyan Meeting: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ భేటీ..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల నేతలతో కలిసి పని చేయాలని ఆయన సూచించారు.

Pawan Kalyan: పరమేశ్వరి దీవెనలు ఉండాలి.. ప్రజలకు పవన్ దసరా శుభాకాంక్షలు

Pawan Kalyan: పరమేశ్వరి దీవెనలు ఉండాలి.. ప్రజలకు పవన్ దసరా శుభాకాంక్షలు

అందరికీ ఆ పరమేశ్వరి చల్లని దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తుందని తెలిపారు.

Janasena Kiran Royal: దేవుడి సొమ్ము తిన్న పాపం ఊరికే పోదు..

Janasena Kiran Royal: దేవుడి సొమ్ము తిన్న పాపం ఊరికే పోదు..

రవికుమార్ బయటకు వస్తే అసలు బాగోతం బయటకు వస్తుందని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. దొంగతం చేసిన వ్యక్తి పశ్చాత్తాప పడితే వదిలేస్తారా..? అని నిలదీశారు.

Pawan Urges Janasena Cadres: పార్టీ కేడర్‌తో సమావేశం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Urges Janasena Cadres: పార్టీ కేడర్‌తో సమావేశం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

రాష్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అలాంటి వేళ.. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కుట్రలు మొదలయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Pawan Kalyan: నేటి నుంచి సేనతో.. సేనాని సమావేశాలు..

Pawan Kalyan: నేటి నుంచి సేనతో.. సేనాని సమావేశాలు..

తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న 10 మందిని ఎంపిక చేసి.. వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారు.

Pawan Kalyan: దేశ ఐక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan: దేశ ఐక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: పవన్ కల్యాణ్

దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు. నుదిటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించామని తెలిపారు.

Janasena :  మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణానికి తెలంగాణ మంత్రులు

Janasena : మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణానికి తెలంగాణ మంత్రులు

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. తెలంగాణ మంత్రులు జనసేన ఆఫీస్ ప్రాంగణానికి విచ్చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు

తాజా వార్తలు

మరిన్ని చదవండి