Home » Jammu and Kashmir
Jammu Kashmir Bandipora Encounter: జమ్మూ కాశ్మీర్లోని బందీపొరాలో శుక్రవారం భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మరో ఘటనలో పహల్గాం దాడికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు వేసిన బంబ్ ట్రాంప్ నుంచి సైనికులు తృటిలో తప్పించుకున్నారు..
రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు, రవాణా ఎయిర్క్రాఫ్ట్లు సైతం సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. సరిహద్దు ప్రాంతాలకు అతి సమీపంలో యుద్ధ విమానాలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. శత్రువుల కదలికలపై నిఘా సామర్థ్యాన్ని కట్టుదిట్టం చేస్తున్నారు.
జమ్మూ కశ్మీర్లోని వ్యాపారులు పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దాల్సరస్సులో పడవలను వరుసగా పెట్టి, ప్లకార్డులతో తమ వ్యతిరేకతను ప్రకటించారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మిచెల్ రూబెన్ విమర్శించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు
పంజాబ్లోని ఫిరోజ్పూర్ సరిహద్దును అనుకోకుండా దాటిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పీకే సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకోగా, అతని విడుదల కోసం ఇరు దేశాల బలగాల మధ్య ఫ్లాగ్ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి
పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన మంజునాథ్రావ్, భరత్భూషణ్ మృతదేహాలు బెంగళూరు ఎయిర్పోర్టు ద్వారా స్వస్థలాలకు చేరి, మంత్రి, గవర్నర్, సీఎం నివాళులర్పించారు
పాకిస్థాన్లోని సూత్రధారులు రియల్-టైమ్ ఇంటెలిజెన్స్తో పహల్గాం ఉగ్రదాడిని నిర్వహించగా, కరాచీ, ముజఫరాబాద్లలో డిజిటల్ ఆధారాలు గుర్తించారు. నలుగురు నుంచి ఆరుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు
నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్లో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో శిక్షణ పొందిన 200 మంది ఉగ్రవాదులు భారత సరిహద్దు దాటేందుకు సన్నద్ధంగా ఉన్నారు
జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 6 పారా ఎస్ఎఫ్కు చెందిన హవల్దార్ ఝంటు ఆలీ షేక్ వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిపాయి
MP Raghunandan Rao: టెర్రరిస్ట్ సంస్థలపై మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉగ్రదాడిపై సోకాల్డ్ సెక్యులర్ మేధావులు ఎందుకు మాట్లాడటం లేదని ఘునందన్ రావు ప్రశ్నించారు.