Home » Jaggareddy
అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. పాలనతో పాటు ఎమ్మెల్యేలకూ ప్రాధాన్యమిచ్చి చూసుకోవాల్సి ఉంటుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
‘యూపీఏ హయాంలో హైదరాబాద్కు ఐఐటీ, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు వచ్చాయి. బాసరకు ట్రిపుల్ ఐటీ వచ్చింది.
ప్రజల్ని మోసం చేయడంలో దిట్ట అయిన కేసీఆర్కు.. మోసగాళ్లకు మోసగాడంటూ కాంగ్రెస్ పార్టీ నామకరణం చేస్తోందన్నారు. గాంధీభవన్లో శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కొట్టుడు కాదని, తామే ఆయనకు దట్టి కొడతామన్నారు.
ఇందిరమ్మ అంటేనే ఎవరికైనా గుర్తుకు వచ్చేది.. రోటీ, కపడా, మకాన్ అని టీపీసీసీ అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశంలో.. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఆమె ఇచ్చిన ఇల్లు, ఇంటి జాగా ఇప్పటికీ కనిపిస్తాయని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డిని, మంత్రులను బద్నాం చేసే పనిలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పడ్డాయని ఆరోపించారు. సోనియా, రాహుల్గాంధీల నాయకత్వంలో సీఎం రేవంత్రెడ్డి ప్రజా పాలన బాగా నడుస్తోందని కితాబునిచ్చారు.
నిత్యం పొలిటికల్ పంచ్లతో తనదైన శైలిలో విరుచుకుపడే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఈ సారి దేవుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీకీ మంచిది కాదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదని చెప్పారు.
‘‘నన్ను మాజీ అనొద్దు.. ప్రజెంట్ అనొద్దు.. నాకు నచ్చేది నా పేరే. పోస్టులు వస్తాయ్.. పోతాయ్.. పోస్టులు వస్తే పొంగిపోను.. పోస్టు లేదని కుమిలిపోను..
మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుర్తు చేశారు. అలా సాకారమైన తెలంగాణకు తానిప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానని తెలిపారు.
‘‘స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందరికీ అందేలా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం దేశప్రజలకు ఒక రక్షణ కవచంలా మారింది. ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ఎత్తివేయాలని చూస్తోంది.