Home » Italy
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. జీ-7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు మెలోనీ పదేపదే ఆరాటపడ్డారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీని కలిశారు. మోదీ, మెలోనీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరి స్నేహానికి గుర్తుగా 'మెలోడీ' అనే పదాన్ని వాడుతుంటారు.
భారత్, ఇటలీ దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ స్థాయికి పెంచుతున్నట్లు ఇరుదేశాల ప్రధానులు ప్రకటించారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి భారత ప్రధాని మోదీ ఇచ్చిన మెలోడీ టాఫీ గిఫ్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.
మాల్దీవుల్లో గురువారం విషాదం చోటుచేసుకుంది. సముద్ర గర్భంలోని గుహలను అన్వేషించే క్రమంలో ఐదుగురు స్కూబా డైవర్లు ప్రాణాలు కోల్పోయారు.
ఇటలీలోని కోవోలో ఇద్దరు భారతీయులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ వ్యక్తి వారిని తుపాకితో కాల్చి చంపాడు. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2026కు ఇటలీ అర్హత సాధించింది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల జట్టును ఆ దేశ క్రికెట్ ప్రకటించింది. ఈ టీమ్కు గతంలో సౌతాఫ్రికా తరఫున ఆడిన ఓ ప్లేయర్ ఎంపికయ్యాడు.
ఈజిప్ట్లో జరిగిన పీస్ సమిట్లో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో టర్కీ ప్రెసిడెంట్ టాయిప్ ఎర్డొగాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెలనీ, ఎర్డొగాన్ ఆప్యాయంగా పలకరించుకున్నారు.
Fiery Plane Crash: ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే కాలి బూడిద అయ్యారు. రోడ్డుపై వెళుతున్న ఇద్దరు బైకర్లు తీవ్రంగా గాయపడ్డారు.
దేశంలోని పలు రంగాల్లో కార్మికుల కొరత నెలకున్న నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం చట్టబద్ధమైన వలసలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వచ్చే మూడేళ్లల్లో దాదాపు ఐదు లక్షల వీసాలు జారీ చేసేందుకు నిర్ణయించింది.