Home » Italy
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులు విమర్శలపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎత్తిపొడుపు మాటలు సరికాదంటూ.. ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, అవగాహన కీలకమని చెప్పింది.
కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 60 వేల మంది శరణార్థులు, వలసదారులు ఒకేసారి స్పెయిన్ లోని సెయుటాలోకి ప్రవేశించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఆ శరణార్థుల పరిస్థితేంటి?
స్పెయిన్ భూభాగం సెయుటా సరిహద్దు వద్ద తీవ్ర సంక్షోభం నెలకొంది. మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు ఒకేసారి సముద్రం మీదుగా సరిహద్దులు దాటి స్పెయిన్ పరిధిలోకి చొచ్చుకొస్తున్నారు. ఈ క్రమంలో 9 మంది చనిపోయారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. జీ-7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు మెలోనీ పదేపదే ఆరాటపడ్డారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీని కలిశారు. మోదీ, మెలోనీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరి స్నేహానికి గుర్తుగా 'మెలోడీ' అనే పదాన్ని వాడుతుంటారు.
భారత్, ఇటలీ దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ స్థాయికి పెంచుతున్నట్లు ఇరుదేశాల ప్రధానులు ప్రకటించారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి భారత ప్రధాని మోదీ ఇచ్చిన మెలోడీ టాఫీ గిఫ్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.
మాల్దీవుల్లో గురువారం విషాదం చోటుచేసుకుంది. సముద్ర గర్భంలోని గుహలను అన్వేషించే క్రమంలో ఐదుగురు స్కూబా డైవర్లు ప్రాణాలు కోల్పోయారు.
ఇటలీలోని కోవోలో ఇద్దరు భారతీయులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ వ్యక్తి వారిని తుపాకితో కాల్చి చంపాడు. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2026కు ఇటలీ అర్హత సాధించింది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల జట్టును ఆ దేశ క్రికెట్ ప్రకటించింది. ఈ టీమ్కు గతంలో సౌతాఫ్రికా తరఫున ఆడిన ఓ ప్లేయర్ ఎంపికయ్యాడు.