Home » ISRO
అంతరిక్షంలో 2035 నాటికి భారత్ సొంతంగా ఏర్పాటు చేయనున్న భారతీయ అంతరిక్ష్ స్టేషన్ నమూనాను ఇస్రో ఆవిష్కరించింది...
అంతరిక్షం నుంచి భారత్ను చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియజేసే వీడియోను వ్యోమగామి శుభాన్షూ శుక్లా తాజాగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.
దాదాపు 75 వేల కిలోల పేలోడ్ను దిగువ భూకక్ష్యలో ప్రవేశపెట్టడం కోసం.. 40 అంతస్తులంత ఎత్తైన రాకెట్ను నిర్మిస్తున్నామని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ తెలిపారు.
ఇటీవలే నాసా భాగస్వామ్యంతో రూపొందించిన భూపరిశీలన ఉపగ్రహం నిసార్ను విజయవంతంగా కక్ష్యలోకి
అంతరిక్ష రంగంలో ఇస్రో మరో అద్భుత విజయాన్ని అందుకుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి
అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కలిసి అభివృద్ధి చేసిన నైసార్ (NISAR ) ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన నైసార్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక నింగిలోకి మోసుకెళ్లింది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలు ప్రయోగించిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలవనుంది.
ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. భూమి అణువణువునూ స్కాన్ చేసి..
వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్యాన్ మిషన్లో..
నాసా ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది.