Home » Israel
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని, ఇప్పటికే 60 వేలాది మంది మరణానికి కారణమైందని, వారిలో 18,430 మంది చిన్నారులేనని..
గాజాను ఆక్రమించుకోవడం తమ లక్ష్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ పేర్కొన్నారు. హమాస్ను గాజాకు విముక్తి కల్పించడమే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. పని పూర్తి చేయడం మినహా తమకు మరో మార్గం లేదని తేల్చి చెప్పారు.
గాజాలో హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శిఫా హాస్పిటల్ గేట్ వద్ద జరిగిన దాడుల్లో అల్ జజీరా న్యూస్ ఛానల్కు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది.
గాజాలో యుద్ధాన్ని ఆపేలా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తీసుకురావాలని ఆ దేశ భద్రతా సంస్థలకు చెందిన విశ్రాంత ఉన్నతాధికారులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కోరారు.
నా సమాధిని నేనే తవ్వుకుంటున్నాను. రోజురోజుకూ బలహీనపడుతున్నాను. నా వాళ్లను తిరిగి కలిసే పరిస్థితులు
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు తాము సిద్ధమేనని కెనడా ప్రధాని కార్నీ తాజాగా ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు. ద్విదేశ విధానానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
అబు జమర్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో రాఫా సరిహద్దు మీదుగా ఈజిప్టుకు చేరుకుని అక్కడి నుంచి తుర్కియేకు వెళ్లినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. అక్కడ ఆమె మరో వివాహం చేసుకుందని, ఇందుకు హమాస్ రాజకీయ బ్యూరోలోని సీనియర్ అధికారి ఫాతీ హమ్మద్ సహకరించాడని పేర్కొన్నాయి.
Israels Intelligence: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సైనికుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమానికి డిఫెన్స్ ఫోర్స్ శ్రీకారం చుట్టింది.
ఫాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ సంచలన ప్రకటన చేశారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని అన్నారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ మండిపడింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దని హితవు పలికింది.
పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. సిరియా రాజధాని డమాస్క్సలోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం, సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది.