Home » Iran War
అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. అయితే, వాషింగ్టన్ తన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చినట్లు క్షేత్రస్థాయిలో నిర్ధారించుకున్న తర్వాతే.. తుది ఒప్పందం కోసం ప్రతిపాదించిన '60 రోజుల చర్చల కాలం' లోకి అడుగుపెడతామని ఇరాన్ స్పష్టం చేసింది.
యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో ఇరాన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సిద్ధపడడంపై ఇరాన్ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ తాజాగా నిర్వహించిన వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీరుట్పై దాడులు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఒమన్ తీర ప్రాంతంలో చమురు నౌకలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా భారతీయులు ఉన్న నౌకపై దాడి జరిగిందని, పలువురు మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది.
హోర్ముజ్ జలసంధి గుండా వెళుతున్న భారత నౌకలపై ఇరాన్ డ్రోన్తో దాడి చేసేందుకు ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ చర్యలను సోషల్ మీడియా వేదికగా ఆయన తప్పుబట్టారు.
ట్రంప్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని మరోసారి తేలింది. అమెరికాతో ఇరాన్ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఇరాన్కు చెందిన సెమీ అధికారిక మీడియా ‘ఫార్స్ న్యూస్ ఏజెన్సీ’ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం గురించి మరోసారి స్పందించారు. గురువారం ఆయన ఓవల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్తో గొప్ప డీల్ కుదిరిందని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 'ఈరోజు రాత్రి ఇరాన్పై చాలా తీవ్రంగా దాడి చేస్తాం' అని ప్రకటించారు.
పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఒమన్ తీరంలో వాణిజ్య నౌక ప్రమాదానికి గురైంది. ఇవాళ ఒమన్ తీరానికి సమీపంలో ‘ఎంటీ జల్వీర్’ అనే చమురు నౌకలోని ఇంజిన్ రూమ్లో అకస్మాత్తుగా పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి.
రెండు రోజుల క్రితం ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది 21 మందిని రక్షించారు. సముద్రంలో గల్లంతైన ఆ ముగ్గురు భారతీయులు చనిపోయారు.