• Home » IPL

IPL

SRH Captain Shocking Comments: భయమేస్తోంది.. జీవితంలో ఆ పని చేయబోనంటున్న కమిన్స్

SRH Captain Shocking Comments: భయమేస్తోంది.. జీవితంలో ఆ పని చేయబోనంటున్న కమిన్స్

రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు మొదటి ఓవర్ నుంచి దూకుడుగా ఆడారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితిష్ రెడ్డి రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇషాన్ కిషన్ సెచరీతో చెలరేగిపోగా, హెడ్ 216.13 స్ట్రైక్ రేటుతో 31 బంతుల్లో 67 పరుగులు చేశారు.

Breaking News: బెట్టింగ్ యాప్స్‌ కేసులో బిగ్ ట్విస్ట్

Breaking News: బెట్టింగ్ యాప్స్‌ కేసులో బిగ్ ట్విస్ట్

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

IPL 2025 Best Fantasy Team: విశాఖలో రెచ్చిపోయేది వీళ్లే టుడే బెస్ట్ ప్యాంటసీ టీమ్ ఇదేనా

IPL 2025 Best Fantasy Team: విశాఖలో రెచ్చిపోయేది వీళ్లే టుడే బెస్ట్ ప్యాంటసీ టీమ్ ఇదేనా

ల్లీ జట్టులో కెఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్మ్ వంటి బ్యాటర్లు ఉండగా అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్‌ ఈ జట్టుకు బలంగా చెప్పుకోవచ్చు. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ వంటి సమర్థ బౌలర్లు ఉన్నారు.

IPL 2025 LIVE: హైదరాబాద్ సన్ రైజర్స్ ఘన విజయం..

IPL 2025 LIVE: హైదరాబాద్ సన్ రైజర్స్ ఘన విజయం..

IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. అసలే ఆదివారం ఇవాళ డబుల్ ధమాకా.. తెలుగు క్రికెట్ అభిమానులకు ఓ రకంగా పండగని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ రాజస్థాన్‌తో ఆడనుంది. ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం

IPL 2025: SRH vs RR మ్యాచ్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్.. ఈ ఇద్దరూ యమ డేంజర్

IPL 2025: SRH vs RR మ్యాచ్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్.. ఈ ఇద్దరూ యమ డేంజర్

హైదరాబాద్ వేదికగా ఐపీఎల్‌ 18 సీజన్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారు.. ఏ జట్టు బలమెంతో తెలుసుకుందాం.

IPL 2025 Season: ఆఫర్లతో ఆకర్షిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు నమ్మితే గోవిందా గోవిందా

IPL 2025 Season: ఆఫర్లతో ఆకర్షిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు నమ్మితే గోవిందా గోవిందా

కొన్ని బెట్టింగ్ యాప్‌లు డిపాజిట్‌పై బోనస్‌లు, లాస్ అమౌంట్‌పై బోనస్‌లతో ఆకర్షిస్తున్నాయి. బోనస్ పేరు చూడగానే చాలామంది ఓ సారి ట్రై చేద్దామనే ఉద్దేశంతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. తాజాగా ఐపీఎల్ సీజన్ రావడంతో 50 శాతం రిఫండ్ పేరుతో కొన్ని యాప్‌లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వాటిని నమ్మితే నిలువుగా మోసపోవడం తప్పా.. పావలా లాభం లేదనే విషయాన్ని గుర్తించాలి.

Breaking News: ఈడెన్ గార్డెన్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదీ..

Breaking News: ఈడెన్ గార్డెన్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదీ..

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

KKR vs RCB IPL 2025 Live: కేకేఆర్-ఆర్సీబీ.. హోరాహోరీ పోరులో విజయం ఎవరిదో..

KKR vs RCB IPL 2025 Live: కేకేఆర్-ఆర్సీబీ.. హోరాహోరీ పోరులో విజయం ఎవరిదో..

IPL 225 Live Updates in Telugu: ఐపీఎల్ సీజన్ 18 ధమాకా మొదలైంది. 10 జట్లు.. 74 మ్యాచ్‌లు 65 రోజులు మోత మోగనుంది. ప్రతి రోజూ ప్రతి మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మ్యాచ్ ప్రిడిక్షన్ మొదలు.. హైలెట్స్ వరకు ప్రతీ విషయాన్ని క్షణకాలంలో మీకు అందిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ అప్‌డేట్స్‌ కోసం ఆంధ్రజ్యోతిని నిరంతరం చూస్తూ ఉండండి..

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు అదిరిపోయే న్యూస్. రైళ్ల ప్రయాణవేళలు పొడిగిస్తున్నట్లు మెట్రో కీలక నిర్ణయం ప్రకటించింది. ఇప్పటి వరకూ రాత్రి 11 గంటలకే వరకే చివరి మెట్రో రైలు ఉండేది. కానీ, మార్చి 22 నుంచి కొత్తగా ప్రకటించిన టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి.

IPL 2025: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ బ్యాటింగ్ మాఫియా కుట్రనా

IPL 2025: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ బ్యాటింగ్ మాఫియా కుట్రనా

ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. సామాన్య ప్రజలను బెట్టింగ్ ఊబిలోకి నెట్టి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ బెట్టింగ్ మాఫియా కారణమవుతోంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై ఆర్థికంగా నష్టపోయి జనవరి, ఫిబ్రవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 మందికి పైగా ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి