• Home » Investments

Investments

SBI మ్యూచువల్ ఫండ్ IPO.. ఇన్వెస్టర్లకు భారీ అవకాశం 2026లో లిస్టింగ్!

SBI మ్యూచువల్ ఫండ్ IPO.. ఇన్వెస్టర్లకు భారీ అవకాశం 2026లో లిస్టింగ్!

SBI మ్యూచువల్ ఫండ్ భారత్‌లోనే నంబర్1 ఫండ్ హౌస్. దీని నుంచి ఇప్పుడు కొత్త ఐపీవో వస్తోంది. 15.55 శాతం మార్కెట్ షేర్‌తో సెప్టెంబర్ 2025 నాటికి సుమారు రూ. 12 లక్షల కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తోందీ సంస్థ. ఇది SBI, ఫ్రెంచ్ కంపెనీ Amundi జాయింట్ వెంచర్.

Investments: సన్‌టెక్ ఎనర్జీలో సచిన్ పెట్టుబడి.. భారత క్లీన్ ఎనర్జీకి బూస్ట్!

Investments: సన్‌టెక్ ఎనర్జీలో సచిన్ పెట్టుబడి.. భారత క్లీన్ ఎనర్జీకి బూస్ట్!

సౌర విద్యుత్‌ ఉత్పత్తులను అందించే సన్‌టెక్‌ ఎనర్జీ సిస్టమ్స్‌లో సచిన్‌ ఇన్వెస్ట్‌ చేశారు. బ్రాండ్‌ విశ్వసనీయత మరింత పెరిగేందుకు, జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని..

Investments: పోస్ట్ ఆఫీస్‌లో బెస్ట్ స్కీం, నెలకు రూ. 500 డిపాజిట్ చేస్తే..

Investments: పోస్ట్ ఆఫీస్‌లో బెస్ట్ స్కీం, నెలకు రూ. 500 డిపాజిట్ చేస్తే..

పొదుపు ప్రతీ ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన రూల్ పోషిస్తుంది. నిత్యజీవితంలో పొదుపు చేస్తూ, ఆమేరకు పెట్టుబడుల్లో పెట్టగలిగితే, దీర్ఘకాలంలో ఒడిదుడుకులు లేని.

Investments: జిల్లాకు రూ.1882.65 కోట్ల పెట్టుబడులు

Investments: జిల్లాకు రూ.1882.65 కోట్ల పెట్టుబడులు

రానున్న రెండు మూడేళ్ల వ్యవధిలో రూ.1882.65 కోట్ల పెట్టుబడులతో ఫార్మా, ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమలతో పాటు రెండు స్టార్‌ హోటళ్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 3728 మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Minister Anagani Satya Prasad: సీఐఐ సమ్మిట్-2025 చరిత్ర సృష్టించింది: మంత్రి అనగాని..

Minister Anagani Satya Prasad: సీఐఐ సమ్మిట్-2025 చరిత్ర సృష్టించింది: మంత్రి అనగాని..

ఏపీని పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పెద్దఎత్తున శ్రమిస్తున్నారని మంత్రి అనగాని ప్రశంసించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15వ తేదీల్లో సీసీఐ భాగస్వామ్య సదస్సు-2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

CII Summit 2025: సీఐఐ సమ్మిట్-2025 సూపర్ హిట్: సీఎం చంద్రబాబు..

CII Summit 2025: సీఐఐ సమ్మిట్-2025 సూపర్ హిట్: సీఎం చంద్రబాబు..

విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగిందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయని.. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు.

CII Summit 2025: సీఐఐ సమ్మిట్.. ఇవాళ ఒక్కరోజే ఎన్ని ఒప్పందాలంటే..

CII Summit 2025: సీఐఐ సమ్మిట్.. ఇవాళ ఒక్కరోజే ఎన్ని ఒప్పందాలంటే..

ఈనెల 14, 15 తేదీల్లో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కాలేజీ వేదికగా సీఐఐ సదస్సు జరగనుంది. అయితే, ఈ సదస్సు ప్రారంభం కావడానికి ముందే ఏపీ సర్కార్ రికార్డుల మోత మోగిస్తోంది.

 Multibagger 2025: లక్ష పెడితే రూ. 15 లక్షల లాభం.. ఎలా అంటే!

Multibagger 2025: లక్ష పెడితే రూ. 15 లక్షల లాభం.. ఎలా అంటే!

ఆకర్షణీయమైన స్టాక్స్‌లో ఒకటైన ఇండస్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ ఇటీవల పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచే రాబడులను అందించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీగా కొనుగోళ్లు పెరగడంతో, ఈ షేరు గత ఐదేళ్లలో ఏకంగా 1400 శాతం వరకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.

AP CM UAE Tour: యూఏఈ పర్యటనలో ఏపీ సీఎం.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు

AP CM UAE Tour: యూఏఈ పర్యటనలో ఏపీ సీఎం.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు

యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తొలి రోజున పారిశ్రామికవేత్తలతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. వాణిజ్య అనుకూల విధానాలున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

Shares: ఇంట్లో మూలన దొరికిన పేపర్.. ఇప్పుడు దాని విలువ దాదాపు రెండు కోట్లు

Shares: ఇంట్లో మూలన దొరికిన పేపర్.. ఇప్పుడు దాని విలువ దాదాపు రెండు కోట్లు

ఒక పెద్ద మనిషి చేసిన పని ఇప్పుడు ఆ ఇంటికి బంగారు గని దొరికినంత పనైంది. పాత కాగితాలు తీసి చూస్తుండగా ఒక కాగితం ఇంట్లో వాళ్ల కంటపడింది. అదేంటని తరచి చూస్తే, అవి షేర్ల పేపరు. అప్పట్లో వెయ్యిరూపాయలతో కొన్న ఆ షేర్లు ఇప్పుడు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి