Home » Investments
మరికొన్ని రోజుల్లోనే అక్షయ తృతీయ (మే 10న) వస్తుంది. ఈ సందర్భంగా అనేక మంది గోల్డ్(gold) కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు. కానీ భౌతిక బంగారాన్ని కొనుగోలు(purchase) చేయడంలో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఈ క్రమంలో డిజిటల్ బంగారాన్ని(digital gold) ఆన్లైన్లో కొనుగోలు(purchase) చేయడం ద్వారా లాభామా, నష్టామా అనే విషయాలను తెలుసుకుందాం.
భవిష్యత్తు అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టారా.. ఇప్పటికే యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్ సమర్పించి కేవైసీ పూర్తి చేశారా.. అయితే మీరంతా మరోసారి తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవల్సిందే. దీనికి సంబంధించి కేఫిన్టెక్, క్యామ్స్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించింది.
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్(Investments) వైపు దృష్టి సారిస్తున్నారు. ఉన్న కొంత మొత్తమైనా పెట్టుబడి పెట్టడం ద్వారా రాబడి పొందాలని భావిస్తుంటారు. తక్కువ పెట్టుబడిపై మంచి వడ్డీని అందించే పథకాల(Investment Schemes) కోసం వెతుకుతుంటారు. అలాంటి పెట్టుబడి స్కీమ్స్ని మీకోసం తీసుకువచ్చాం. పోస్ట్ ఆఫీస్కు(Post Office) చెందిన ఈ 5 పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా..
పెట్టుబడి పేరిట బంగారు నగలు కొనడం తప్పని నిపుణులు చెబుతున్నారు. దీనికి బదులు డిజిటల్ గోల్డ్,
మీరు ఎక్కువ డబ్బు అవసరం లేకుండా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మీరు కేవలం 5 వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి నెలకు రూ.50 వేలకుపైగా సంపాదించవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
Liqui Loans: సాధారణంగా చాలా మంది బ్యాంకుల నుంచి లోన్స్(Loans) తీసుకుంటుంటారు. పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్, గోల్డ్ లోన్స్, హోమ్ లోన్స్, క్రాప్ లోన్స్.. ఇలా రకరకాల లోన్స్ తీసుకుంటారు. అయితే, బ్యాంకుల(Banks) నుంచి మీరు లోన్స్ తీసుకోవడమే కాదు.. బ్యాంకులకు మీరు కూడా లోన్స్ ఇవ్వొచ్చు.
మీరు కేవలం రెండు లక్షల రూపాయలతో మంచి వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా. అయితే మీరు ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే. మీరు ఈ వ్యాపారాన్ని ఏ సీజన్లోనైనా చేసుకోవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇటివల కాలంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చేసే మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ఇలాంటిదే మరొక మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పెట్టుబడి పెట్టాలి? ఆర్థిక లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలంటే ఏం చేయాలి? అనే విషయాల్లో నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.
పోస్ట్ ఆఫీస్ దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను తీసుకువస్తూనే ఉంటుంది. దేశంలోని జనాభాను స్వావలంబనగా మార్చేందుకు తపాలా శాఖ అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. 2023 బడ్జెట్లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల అవసరాలకు అనుగుణంగా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకాన్ని ప్రారంభించారు.