• Home » Investments

Investments

పెట్టుబడుల పేరుతో మోసం.. ఫిఫా ప్రసార హక్కుల సంస్థకు రూ.2 కోట్ల టోకరా

పెట్టుబడుల పేరుతో మోసం.. ఫిఫా ప్రసార హక్కుల సంస్థకు రూ.2 కోట్ల టోకరా

పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు పొందిన మెటాలాయిడ్ సంస్థను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఘటనపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్‌తో పూర్తి భరోసా.. కొరియా పెట్టుబడిదారులకు లోకేశ్ హామీ

స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్‌తో పూర్తి భరోసా.. కొరియా పెట్టుబడిదారులకు లోకేశ్ హామీ

పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఐదోరోజు పర్యటనలో భాగంగా సియోల్‌లో కియా మోటార్స్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి సమావేశమయ్యారు.

లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన..  హ్యుందాయ్ మోబిస్, అపాక్ట్ సీఈవోతో భేటీ

లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన.. హ్యుందాయ్ మోబిస్, అపాక్ట్ సీఈవోతో భేటీ

ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

యూఎస్‌లో 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమైన భారతీయ కంపెనీలు

యూఎస్‌లో 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమైన భారతీయ కంపెనీలు

అమెరికాలో 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు భారతీయ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.

పెట్టుబడుల పేరిట భారీ స్కామ్.. కోట్లు వసూలు చేసి ఆపై..

పెట్టుబడుల పేరిట భారీ స్కామ్.. కోట్లు వసూలు చేసి ఆపై..

హైదరాబాద్‌లో పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేసిన కేటుగాడిని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రమావత్ మధుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

నేటి నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల విషయంలో కీలక మార్పు.. పెట్టుబడిదారులపై దీని ప్రభావం?

నేటి నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల విషయంలో కీలక మార్పు.. పెట్టుబడిదారులపై దీని ప్రభావం?

ఈ రోజు నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల విషయంలో సెబీ ఒక కీలక మార్పును అమల్లోకి తెచ్చింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ వద్ద ఉన్న బంగారం, వెండి విలువను లెక్కించే విధానంలో పారదర్శకతను పెంచడమే ఈ కొత్త నియమం ముఖ్య ఉద్దేశ్యం.

ఇన్వెస్ట్‌మెంట్, ఇన్స్యూరెన్స్ ప్లాన్.. 'BSE క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్'

ఇన్వెస్ట్‌మెంట్, ఇన్స్యూరెన్స్ ప్లాన్.. 'BSE క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్'

పెట్టుబడిదారులకు ఇన్సూరెన్స్‌తో పాటు సంపదను సృష్టించే అవకాశాన్ని కల్పిస్తూ బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఫండ్‌ను తీసుకొచ్చింది. మార్కెట్లోని అగ్రగామి 50 క్వాలిటీ కంపెనీల పనితీరు ఆధారంగా ఈ ఫండ్ పనిచేస్తుంది.

అత్యాశకు పోయి..  రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..

అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..

ఇటీవల అప్పు చేసి మరీ పసిడిపై పెట్టుబడి పెట్టిన ఓ వ్యక్తి భారీ స్థాయిలో నష్టపోయిన ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. అత్యాశకు పోతే ఏం జరుగుతుందో తెలియజేసే చక్కటి ఉదాహరణ ఇదని పోస్టు పెట్టిన వ్యక్తి కామెంట్ చేశారు.

SBI మ్యూచువల్ ఫండ్ IPO.. ఇన్వెస్టర్లకు భారీ అవకాశం 2026లో లిస్టింగ్!

SBI మ్యూచువల్ ఫండ్ IPO.. ఇన్వెస్టర్లకు భారీ అవకాశం 2026లో లిస్టింగ్!

SBI మ్యూచువల్ ఫండ్ భారత్‌లోనే నంబర్1 ఫండ్ హౌస్. దీని నుంచి ఇప్పుడు కొత్త ఐపీవో వస్తోంది. 15.55 శాతం మార్కెట్ షేర్‌తో సెప్టెంబర్ 2025 నాటికి సుమారు రూ. 12 లక్షల కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తోందీ సంస్థ. ఇది SBI, ఫ్రెంచ్ కంపెనీ Amundi జాయింట్ వెంచర్.

Investments: సన్‌టెక్ ఎనర్జీలో సచిన్ పెట్టుబడి.. భారత క్లీన్ ఎనర్జీకి బూస్ట్!

Investments: సన్‌టెక్ ఎనర్జీలో సచిన్ పెట్టుబడి.. భారత క్లీన్ ఎనర్జీకి బూస్ట్!

సౌర విద్యుత్‌ ఉత్పత్తులను అందించే సన్‌టెక్‌ ఎనర్జీ సిస్టమ్స్‌లో సచిన్‌ ఇన్వెస్ట్‌ చేశారు. బ్రాండ్‌ విశ్వసనీయత మరింత పెరిగేందుకు, జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి