Home » Investments
ఏపీని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పెద్దఎత్తున శ్రమిస్తున్నారని మంత్రి అనగాని ప్రశంసించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15వ తేదీల్లో సీసీఐ భాగస్వామ్య సదస్సు-2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగిందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయని.. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు.
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా సీఐఐ సదస్సు జరగనుంది. అయితే, ఈ సదస్సు ప్రారంభం కావడానికి ముందే ఏపీ సర్కార్ రికార్డుల మోత మోగిస్తోంది.
ఆకర్షణీయమైన స్టాక్స్లో ఒకటైన ఇండస్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ ఇటీవల పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచే రాబడులను అందించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీగా కొనుగోళ్లు పెరగడంతో, ఈ షేరు గత ఐదేళ్లలో ఏకంగా 1400 శాతం వరకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.
యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తొలి రోజున పారిశ్రామికవేత్తలతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. వాణిజ్య అనుకూల విధానాలున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఒక పెద్ద మనిషి చేసిన పని ఇప్పుడు ఆ ఇంటికి బంగారు గని దొరికినంత పనైంది. పాత కాగితాలు తీసి చూస్తుండగా ఒక కాగితం ఇంట్లో వాళ్ల కంటపడింది. అదేంటని తరచి చూస్తే, అవి షేర్ల పేపరు. అప్పట్లో వెయ్యిరూపాయలతో కొన్న ఆ షేర్లు ఇప్పుడు..
సెప్టెంబర్ నెల చివరకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ గడువులు, FD సహా పలు ఆఫర్లు ముగియనున్నాయి. ఇవి మీ డబ్బును నేరుగా ప్రభావితం చేస్తాయి. అయితే ఈ నెలలో ఎలాంటి ముఖ్యమైన గడువులు ఉన్నాయి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి రాబోతుంది. సెప్టెంబర్ 15తో ప్రారంభమయ్యే వారంలో పెట్టుబడిదారుల కోసం ఐదు కొత్త ఐపీఓలు సహా మరో11 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్కు రెడీ అయ్యాయి.
ఇటీవల కాలంలో అనేక మంది కూడా మ్యూచువల్ ఫండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ పద్ధతులతో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్లలో మెరుగైన లాభాలకు అవకాశం ఉంది. అయితే త్వరగా కోటీశ్వరులు కావాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే వ్యాపారులకు రూ. 90 వేల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలను ప్రభుత్వం అందించనుంది. అయితే వీటి కోసం అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి అర్హతలు ఉండాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.