Home » India Pakistan War
Operation Sindoor: ఆ వీడియోలు, ఫొటోలు ఫేక్ అని తేలిపోయింది. వారు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారం అని రుజువైంది. తాజాగా, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతౌలా తరార్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియోతో పాక్ పరువు మరోసారి పోయింది.
Indian Premier League: ఇండో-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో ఐపీఎల్-2025ను అర్ధంతరంగా నిలిపివేసింది బీసీసీఐ. అనంతరం క్యాష్ రిచ్ లీగ్ను వారం రోజుల పాటు వాయిదా వేసింది బోర్డు.
Operation Sindoor: గత కొద్దిరోజుల భీకరంగా సాగిన భారత్, పాకిస్తాన్ యుద్ధం ముగిసింది. నిన్న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత త్రివిధ దళాలు దాడులను ఆపేశాయి. యుద్ధంలో పాకిస్తాన్ భారీగా నష్టపోయింది.
Sri Sri Abhinava Shankara Bharathi Comments: పాకిస్తాన్, భారత్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై శృంగేరి శారదా పీఠానికి చెందిన శ్రీ శ్రీ అభినవ శంకర భారతి స్పందించారు. యుద్ధంపై నిర్ణయాలు తీసుకునే వారిని.. యుద్ధ భూమిలో పోరాడే సైనికులను నమ్మటం.. వారి వెంట నిలబడటం ప్రతీ పౌరుడి బాధ్యత అని అన్నారు.
Pak Breaks Ceasefire: కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్దిసేపటికే పాకిస్థాన్ మళ్లీ నక్క బుద్ధి చూపించింది. భారత భూభాగాల మీద దాడికి దిగింది. ఈ విషయంపై టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రియాక్ట్ అయ్యాడు. అతడేం అన్నాడంటే..
Operation Sindoor: నిన్న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత త్రివిధ దళాలు దాడులను ఆపేశాయి. యుద్ధంలో పాకిస్తాన్ భారీగా నష్టపోయినా.. కాళ్ల బేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుకున్నా ఇంకా బుద్ధి రాలేదు.
ఇది పెద్దన్నయ్య(డోనాల్డ్ ట్రంప్)కు శరాఘాతమనే చెప్పాలి. భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే మళ్లీ పాకిస్తాన్ తన నీచ..
కాల్పుల విరమించామంటూ భారత్-పాక్ ధ్రువీకరించడానికి కొద్ది ముందే ..ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్, పాక్ దేశాల మధ్య రాత్రంత్రా జరిపిన మధ్యవర్తిత్వం ఫలించిందని, యుద్ధ విరమణకు భారత్, పాక్ అంగీకరించినందుకు సంతోషంగా ఉందని ట్రంప్ అన్నారు.
సొంత పౌరుల ప్రాణాలు బలపెట్టేందుకు పాక్ నిస్సిగ్గుగా సిద్ధమవుతోంది. భారత్పై ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా మరోసారి తన నీచ బుద్ధిని, చేతకానితనాన్ని చాటుకున్నారు.
భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలకు తమ వంతు సాయం అందిస్తామని అగ్రరాజ్యం అమెరికా, గ్రూప్ ఆఫ్ 7 దేశాలు ముందుకొచ్చాయి.