Home » India Pak War
పాకిస్తాన్ ఇస్లామాబాద్లోని అన్ని పెట్రోల్, డీజిల్ బంకులను 48 గంటల పాటు మూసేయాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల అసలు కారణాలు ఏంటనే విషయం తెలియాల్సి ఉంది. అయితే..
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ గజగజా వణికిపోతోంది. ఈ క్రమంలో భారత్పై ఎలాగైనా కక్ష తీర్చువాలనే ఉద్దేశంతో సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు, డ్రోన్లలో దాడులకు తెగబడడం చేస్తోంది. ఈ క్రమంలో పాక్కు మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇండియన్ ఆర్మీ స్పీడ్ను పెంచింది. దీంతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్.. తన ఎయిర్ స్పేస్ను మూసేసింది..
ఇప్పటికే నిరూపితమైన పాశ్చాత్య యుద్ధ సామాగ్రికి వ్యతిరేకంగా అధునాతన చైనా సైనిక సాంకేతికత ఎలా పనిచేస్తుందో తెలిసొచ్చే సమయం కావడంతో..
భారత సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. గురువారం నాడు పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాక్ దాడులకు పాల్పడిందని, ఆ దాడులను డ్రోన్లతో తిప్పికొట్టామని చెప్పారు.
ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడడానికి దౌత్యమార్గాలను అన్వేషించాలని తన సోదరుడు, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు మాజీ ప్రధాని నవాజ్ షరీప్ సూచించినట్టు 'ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' ఒక కథనం లో పేర్కొంది.
Operation Sindoor: పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పంజాబ్, జమ్మూకశ్మీర్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
పాకిస్థాన్ నిర్వహించిన దాడులపై భారత్ కీలక ప్రకటన చేసింది. 4 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాలను టార్గెట్ చేసి పాకిస్థాన్ దాడులు చేసిందని చెప్పింది. ఇందుకోసం..
పాపాల పాక్ నిజస్వరూపం మరోసారి బయటపడింది. ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే శిక్షణ తీసుకొంటున్నారని.. భారత్ పదే పదే చెప్పే మాటలు నిజమని మరోసారి రుజువైంది.
పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పే క్రమంలో ఇండియన్ ఆర్మీ పాక్ భూభాగంలోని ఆర్మీ పోస్టులపై దాడులు చేసింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తికనబరుస్తున్నారు. ఇది ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపరేషన్ సిందూర్తో భారత్-పాక్ మధ్య పూర్తి స్థాయి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సైనిక పోస్టును ధ్వంసం చేస్తున్న మొట్టమొదటి అధికారిక వీడియోను భారత ఆర్మీ.. తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది..