Home » IND vs PAK
దారుణ పరాజయంతో పాకిస్తాన్ అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ వారికి మరింత ఆవేదన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టీమ్ అభిమాని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో రసవత్తరంగా ఉంటుంది. మైదానంలో ఆటగాళ్ల మధ్యనే కాదు, ఇరు జట్ల అభిమానుల మధ్య కూడా కవ్వింపు చర్యలు సర్వ సాధారణం. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ను టీమిండియా చిత్తుగా ఓడించింది.
Champions Trophy 2025: ఎట్టకేలకు పాకిస్థాన్ దిగొచ్చింది. భారత్తో పెట్టుకుంటే ఎట్లుంటదో దాయాదికి బాగా తెలిసొచ్చింది. అందుకే దెబ్బకు దారిలోకి వచ్చింది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజా అందించింది. కొన్ని కోట్ల మంది టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ మ్యాచ్ను వీక్షించారు. ఈ మ్యాచ్ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఇక, భారమంతా బ్యాటర్లపైనే ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి ముందుకు వెళ్లాలంటే బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సిందే. గత మ్యాచ్లో బంగ్లాదేశ్ నిర్దేశించిన 229 పరుగులను ఛేదించడానికే భారత బ్యాటర్లు చెమటోడ్చారు.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కాస్త నెమ్మదిగా ఆడుతోంది. బ్యాటర్ల ఆచితూచి ఆడుతున్నారు
భారత్-పాక్ మ్యాచ్ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కొందరు నేరుగా స్టేడియంకు వెళ్లి వీక్షిస్తుండగా, మరికొందరు టీవీల ద్వారా చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. స్లో పిచ్పై పాకిస్తాన్ బ్యాటర్లు చాలా నెమ్మదిగా ఆడుతున్నారు.
టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలింగ్కు సిద్ధమవుతోంది. దుబాయ్ ఈ ఆసక్తికర మ్యాచ్కు వేదికగా నిలిచింది. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది.
IND vs PAK: ఉద్విగ్న పోరుకు అంతా రెడీ అయింది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ బరిలోకి దిగడమే తరువాయి. వీళ్ల కొట్లాట చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. మరి.. ఆదివారం నాడు జరిగే బ్లాక్బస్టర్ ఫైట్ కోసం దుబాయ్ గ్రౌండ్ను ఎలా సిద్ధం చేస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..