Home » IND vs PAK
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో మ్యాచ్ ఆడే విషయంలో పాక్ యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ ప్రపంచ కప్లో భారత్-పాక్ తలపడితే చూడాలని ఎంతో మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ అంశంపై పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ స్పందించాడు.
కొలంబోలో మ్యాచ్ ప్రాక్టీస్ అనంతరం తిరిగి హోటల్కు వెళ్తున్న పాక్ ఆటగాళ్లకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ జట్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ అందిస్తున్న ఆతిథ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అండర్ 19 ప్రపంచ కప్లో భాగంగా పాకిస్థాన్తో టీమిండియా తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియా.. కాస్త తడబడుతోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమయ్యారు. అతడు ఔట్ అయిన తీరు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశం అయింది.
అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్లో భాగంగా టీమిండియా పాకిస్థాన్తో తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్థాన్కు 253 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది.
అండర్-19 వన్డే ప్రపంచకప్లో ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ సూపర్-6లో భాగంగా తలపడనున్నాయి. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో సన్నాహకంగా జనవరి 7 నుంచి శ్రీలంకతో పాకిస్తాన్ మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఈ మ్యాచుల కోసం పాక్ సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది.
అండర్ 19 ఆసియా కప్ 2025 ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. పాక్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా విఫలమైంది. అయితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఇండియాతో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 348 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ 191 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
అండర్ 19 ఆసియా కప్లో భాగంగా ఫైనల్ పోరులో ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన పాక్.. 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. టీమిండియా విజయ లక్ష్యం 348 పరుగులు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఆసియా కప్లో పాకిస్తాన్తో టీమిండియా ఆటగాళ్లు కరచాలనం చేయని విషయం తెలిసిందే. ఇదే విధానాన్ని యువ భారత్ అండర్ 19 ఆసియా కప్లో కొనసాగించింది.