Home » Income tax
ఆదాయపు పన్ను నిబంధనల్లో ఏప్రిల్ 1 నుంచి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వీటిని ముందే తెలుసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది..
సినిమాల్లో చూపించినట్టుగా రాజస్థాన్లోని ఒక వ్యాపారి ఇంట్లో రహస్య గోడ.. దాని వెనక రూ.కోట్ల విలువ చేసే బంగారమున్న స్ట్రాంగ్ రూమ్ బయటపడింది. ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు సైతం ఈ సీక్రెట్ వాల్ చూసి ఆశ్చర్యపోయారు..
1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త 'ఆదాయపు పన్ను చట్టం-2025'ను తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్లో దీనికి సంబంధించిన కీలక మార్పులను ప్రకటించారు.
దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ప్రస్తుతం.. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం అనే రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ తమకు అనువైన ఏ విధానాన్ని కావాలంటే దాన్ని ఎంచుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది. వీటిలో ఎవరికి ఏ విధానం మంచిది?
ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖ మీ సోషల్ మీడియా, ఈమెయిల్స్ను యాక్సెస్ చేయగలదా? ఈ ప్రశ్న ఇప్పుడు చాలా మందిని ఆందోళనకు గురించేస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..
ఏడాదికి అడ్వాన్స్ ఇన్కం ట్యాక్స్ నాలుగు దఫాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత దఫా చెల్లించేందుకు డిసెంబర్ 15 చివరి తేదీ. అసలు.. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరు, ఎంత మొత్తంలో చెల్లించాలి. మినహాయింపులు ఏంటి, ఎలా చెల్లించాలో ఇక్కడ చూద్దాం.
సెప్టెంబర్ నెల చివరకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ గడువులు, FD సహా పలు ఆఫర్లు ముగియనున్నాయి. ఇవి మీ డబ్బును నేరుగా ప్రభావితం చేస్తాయి. అయితే ఈ నెలలో ఎలాంటి ముఖ్యమైన గడువులు ఉన్నాయి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలులో తెలంగాణ తన నిబద్ధతను చాటుకుంది. రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలు తమ వార్షికాదాయాలను ప్రకటించడంతో పాటు నిజాయతీగా పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నట్లు వెల్లడైంది.
2025 కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్సభ ఇవాళ ఆమోదం తెలిపింది. 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఇక, ఈ బిల్లులో సెక్షన్ 80M, మినిమం టాక్స్, NGOలకు సంబంధించిన పన్ను నిబంధనలతో సహా పలు కీలక మార్పులు ఉన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. మార్పు చేర్పులతో కూడిన కొత్త బిల్లును ఆగస్టు 11న మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.