• Home » Hyderabad

Hyderabad

కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏదేదో మాట్లాడుతున్నారని, తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా? అంటూ ప్రశ్నించారు.

సూర్యాభాయ్ ఒంటిపై బంగారం అంతా నకిలీదే.. తేల్చిన ఐటీ

సూర్యాభాయ్ ఒంటిపై బంగారం అంతా నకిలీదే.. తేల్చిన ఐటీ

గోల్డ్‌ మ్యాన్ సూర్యాభాయ్ బండారాన్ని బయటపెట్టారు ఐటీ అధికారులు. అతడి ఒంటిపై ఉన్న బంగారం అంతా నకిలీదే అని తేల్చారు.

ఓబీసీల పొట్ట కొట్టే ప్రయత్నం... కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ ఫైర్

ఓబీసీల పొట్ట కొట్టే ప్రయత్నం... కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ ఫైర్

ఓబీసీల్లో ముస్లింలను మూకుమ్మడిగా చేరుస్తున్నారని.. ఓబీసీలు వెనకబడడానికి కారణమవుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. రాజ్యసభలో ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు.

కేజీ బంగారాన్ని సీజ్ చేసిన ఐటీ అధికారులు: విజయ్ కుమార్

కేజీ బంగారాన్ని సీజ్ చేసిన ఐటీ అధికారులు: విజయ్ కుమార్

ఢిల్లీ వెళ్లినప్పుడు ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి ఐటీ అధికారులు సందేహంతో తనను విచారించారని తెలంగాణ గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ విచారణలో గోల్డ్ ఒరిజనలా? కాదా? అని తనిఖీ చేశారని చెప్పారు.

హైదరాబాద్ అత్తాపూర్‌లో అమానుషం... మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం..

హైదరాబాద్ అత్తాపూర్‌లో అమానుషం... మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం..

హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ సభ్యులు సభలోనే ఉండి నిరసనకు దిగారు.

మంత్రి పొంగులేటిని తక్షణమే బర్తరఫ్ చేయాలి: మధుసూదనాచారి

మంత్రి పొంగులేటిని తక్షణమే బర్తరఫ్ చేయాలి: మధుసూదనాచారి

ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. పొంగులేటి అవినీతి మొత్తం సాక్ష్యాలతో సహా హరీశ్ రావు బయటపెట్టారని ఆయన తెలిపారు.

ఆ ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయండి: కవిత

ఆ ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయండి: కవిత

జీవో 317ను వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు.

ఒంటరి వృద్ధులే టార్గెట్.. ఫిల్మ్‌నగర్ సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఒంటరి వృద్ధులే టార్గెట్.. ఫిల్మ్‌నగర్ సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఫిల్మ్‌నగర్ లో వరుసగా వృద్ధురాళ్లు అదృశ్యమవుతున్న కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వెన్నుల్లో వణుకు పుట్టించే నిజాలను.. ఈ కేసులో పోలీసులు బయటపెట్టారు.

మోకిలలో డ్రగ్స్ కలకలం.. 40 గ్రాముల కొకైన్ సీజ్

మోకిలలో డ్రగ్స్ కలకలం.. 40 గ్రాముల కొకైన్ సీజ్

హైదరాబాద్‌లో 40 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న రైల్వేశాఖ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి