• Home » Hyderabad

Hyderabad

యువతి కిడ్నాప్‌ కేసు.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు

యువతి కిడ్నాప్‌ కేసు.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌‌లో జోయ్ ఆస్పత్రి వద్ద యువతి కిడ్నాప్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ నిందితులు, కుట్రదారులు జైలుకెళ్లడం ఖాయం: మధుసూదన్

ఫోన్ ట్యాపింగ్ నిందితులు, కుట్రదారులు జైలుకెళ్లడం ఖాయం: మధుసూదన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి విచారణ ముగిసింది. కాంగ్రెస్‌ నేత స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు.

భారీగా ఎండలు.. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ కీలక సూచనలు..

భారీగా ఎండలు.. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ కీలక సూచనలు..

తెలంగాణలో ఎండల తీవ్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఎండల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఆయన అలర్ట్ చేశారు.

ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ప్రత్యేక(DEET) యాప్

ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ప్రత్యేక(DEET) యాప్

నేటి డిజిటల్ యుగంలో ఉద్యోగాల వేట సులభతరమైనప్పటికీ, సరైన అవకాశాన్ని, సరైన సమయంలో అందుకోవడం ఇప్పటికీ నిరుద్యోగులకు ఒక పెద్ద సవాలుగానే ఉంది. నిరుద్యోగ యువతకు, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలకు మధ్య వారధిగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే 'డీట్' (DEET).

నిర్మలా సీతారామన్‌తో భేటీ.. తెలంగాణకు అదనపు ఆర్థిక సాయం కోరిన భట్టి

నిర్మలా సీతారామన్‌తో భేటీ.. తెలంగాణకు అదనపు ఆర్థిక సాయం కోరిన భట్టి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

కుళ్లిన పండ్లతో జ్యూస్‌లు

కుళ్లిన పండ్లతో జ్యూస్‌లు

హనుమకొండ అడ్వకేట్స్‌ కాలనీలోని బరిస్టా జ్యూస్‌ సెంటర్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం

జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం

జనగణనలో కులగణన చేపట్టాలన్న సుప్రీం కోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ స్వాగతించారు. సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అత్యంత అవసరమని చెప్పుకొచ్చారు.

ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ టెండర్లకు కసరత్తు

ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ టెండర్లకు కసరత్తు

రంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌ శంకుస్థాపనకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) బృందం వేగంగా కసరత్తు చేస్తోంది.

ఐపీఎల్ టికెట్ల కోసం సన్ నెట్‌వర్క్ కార్యాలయంపై దాడి

ఐపీఎల్ టికెట్ల కోసం సన్ నెట్‌వర్క్ కార్యాలయంపై దాడి

ఐపీఎల్ టికెట్ల వివాదం హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. టికెట్ల కోసం ఓ వ్యక్తి.. సన్ నెట్‌వర్క్ హైదరాబాద్ కార్యాలయ సిబ్బందిని బెదిరించడంతో పాటు ఆఫీసుపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

నిప్పుల గుండం..

నిప్పుల గుండం..

నిజామాబాద్‌ జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి