• Home » Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Northeastern India : మోదీ కోసం ఈశాన్య భారతం ఏకమవుతుంది : హిమంత బిశ్వ శర్మ

Northeastern India : మోదీ కోసం ఈశాన్య భారతం ఏకమవుతుంది : హిమంత బిశ్వ శర్మ

ఈశాన్య భారతంలోని రాష్ట్రం మణిపూర్‌లో మూడు నెలల నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ ఓ విషయంలో ఏకతాటిపైకి వస్తాయని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకమవుతాయని చెప్పారు.

Congress Vs BJP : మహాభారతంలో ‘లవ్ జీహాద్’ ఉందన్న కాంగ్రెస్ నేత.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హిమంత బిశ్వ శర్మ..

Congress Vs BJP : మహాభారతంలో ‘లవ్ జీహాద్’ ఉందన్న కాంగ్రెస్ నేత.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హిమంత బిశ్వ శర్మ..

‘లవ్ జీహాద్’ గురించి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. బుజ్జగింపు రాజకీయాల కోసం పాకులాడే పార్టీలు ‘లవ్ జీహాద్’ను పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తుండగా, ఇదంతా ఓ వర్గంపై జరుగుతున్న దుష్ప్రచారమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ

Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ

కూరగాయల ధరలు పెరగడానికి కారణం మియా ముస్లింలేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam chief minister Himanta Biswa Sarma) అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, గువాహటిలో మాత్రం భారీగా పెంచేశారని చెప్పారు.

Manipur : హిమంత బిశ్వ శర్మపై చిదంబరం మండిపాటు

Manipur : హిమంత బిశ్వ శర్మపై చిదంబరం మండిపాటు

అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మండిపడ్డారు.

New Parliament : కొత్త పార్లమెంటు భవనం.. ప్రజలకు బంగారంలాంటి ఆఫర్ ఇచ్చిన మోదీ..

New Parliament : కొత్త పార్లమెంటు భవనం.. ప్రజలకు బంగారంలాంటి ఆఫర్ ఇచ్చిన మోదీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుక్రవారం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. నూతన పార్లమెంటు భవనం వీడియోను

Parliament launch row : నూతన పార్లమెంటు భవనం ప్రారంభం.. ప్రతిపక్షాలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఘాటు సమాధానం..

Parliament launch row : నూతన పార్లమెంటు భవనం ప్రారంభం.. ప్రతిపక్షాలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఘాటు సమాధానం..

నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై అభ్యంతరాలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.

Himanta Sarma: వరల్డ్ కప్ నెగ్గినట్టు ఫీలవుతున్నారు..!

Himanta Sarma: వరల్డ్ కప్ నెగ్గినట్టు ఫీలవుతున్నారు..!

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, అందుకు ఆ పార్టీ స్పందిస్తున్న తీరుపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఆదివారంనాడు నిశిత విమర్శ చేశారు. తామేదో ప్రపంచ కప్ గెలిచామన్నంతగా కాంగ్రెస్ పార్టీ ఓవర్ రియాక్షన్ చేస్తోందని అన్నారు.

Assam : బహుభార్యత్వంపై నిషేధం విధిస్తాం : హిమంత బిశ్వ శర్మ

Assam : బహుభార్యత్వంపై నిషేధం విధిస్తాం : హిమంత బిశ్వ శర్మ

బహుభార్యత్వంపై నిషేధం విధిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) చెప్పారు.

Himanta Sarma: టిప్పు కుటుంబ సభ్యులు సిద్ధూ, డీకే..!

Himanta Sarma: టిప్పు కుటుంబ సభ్యులు సిద్ధూ, డీకే..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం ఆ రాష్ట్రంలో అలుపెరగని ప్రచారం సాగిస్తోంది. కొడగు జిల్లా విరజ్‌పేటలో ఎన్నికల ప్రచారం ..

Himant Biswa Sarma: అంబేడ్కర్ చెప్పినదొకటి, కాంగ్రెస్ చేస్తున్నది మరొకటి..!

Himant Biswa Sarma: అంబేడ్కర్ చెప్పినదొకటి, కాంగ్రెస్ చేస్తున్నది మరొకటి..!

రిజర్వేషన్లు మతం ఆధారంగా ఉండకూడదని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతోందని అసోం ముఖ్యమంత్రి ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి