Home » Guntur
Kommineni Mangalagiri Court: సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ రావును పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.
గుంటూరు మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. గుంటూరు మిర్చి ఎగుమతిదారులు ఎగుమతి చేసిన చేసిన కంటైనర్లలో 60 తిరస్కరణకు గురైన విషయంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై స్పందించింది.
రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఐదునెలల గర్భవతి , ఆమె భర్తపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ సంఘటన తాడేపల్లి మండలం ఉండవల్లిలో జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు టి.విక్రమ్ లెవి 6వ ర్యాంక్...
అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ లైవ్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం జాతీయ మానవహక్కుల కమిషన్...
గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఎగుమతి చేసిన మిర్చిని చైనా దేశం తిరస్కరించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడి ఎగుమతి వ్యాపారులు కొద్ది రోజుల క్రితం చైనాకు 60 కంటైనర్లలో మిర్చిని పంపగా...
రాజధాని అమరావతి మహిళలనుద్దేశించి సాక్షిమీడియాలో ప్రసారమైన విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అన్ని జిల్లాల్లో నిరసనలకు దిగుతున్నారు అమరావతి మహిళలతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు. పలు చోట్ల ఈ ఆందోళన అరెస్టులకు దారి తీసింది.
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో పిలక, గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ సంప్రదాయాన్ని అవమానించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవా సంఘం..
కన్నప్ప సినిమాలో తమను కించపరుస్తున్నారంటూ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవని ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ పాత్రపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
Police Case: గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది. పోలీసులను బెదిరించిన ఘటనలో ఆయనపై గుంటూరు జిల్లా, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.