• Home » Guntakal

Guntakal

WASTE: రూ. లక్షలు వృథా

WASTE: రూ. లక్షలు వృథా

మండలంలోని గాండ్లపాడు గ్రామంలో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్తతో సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా మారింది. చెత్త సంపద తయారీ కేంద్రం ఉ న్నా చెత్తాచెదారాన్ని గ్రామస్థులు ఆరు బయట గ్రామ సమీపంలోనే వేస్తున్నారు.

EMPLOTMENT: ఉద్యోగాలకు 39 మంది ఎంపిక

EMPLOTMENT: ఉద్యోగాలకు 39 మంది ఎంపిక

మండల పరిధిలోని బోరంపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వి హించిన జాబ్‌ మేళాలో 39 మంది ఉ ద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సి పాల్‌ ఎం తిప్పేస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ , సీడప్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించినట్లు తెలిపారు.

WATER: తాగునీటి కోసం ఆందోళన

WATER: తాగునీటి కోసం ఆందోళన

మండల పరిధిలోని మోపిడి గ్రామంలో తాగు నీటి కోసం మహిళలు శనివారం ఆందోళన చేపట్టారు. గ్రామంలోని పడమటి వీధి ప్రాంతం మ హిళలు స్థానిక ఉరవకొండ - కళ్యాణదుర్గం రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు.

MLA: పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం

MLA: పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం

పేదలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆ మేరకు సీఎం చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. అందుకే వైసీపీ సానుభూతిపరులకు కూడా సీఎం సహాయ నిధి ని మంజూరు చేయిస్తున్నామని అన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం నియోజక వరం్గలోని 15 మందికి మంజూరైన రూ. 8,15,000 సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

MLA: సమస్యలను వేగంగా పరిష్కరిస్తాం

MLA: సమస్యలను వేగంగా పరిష్కరిస్తాం

ప్రజాదర్బారులో ఇచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణం లోని టీడీపీ కార్యాలయం లో శనివారం ఉదయం ప్రజాదర్బాను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి విన్నవిం చారు.

CARTS: చెత్త బండ్లు చెట్ల కిందే..!

CARTS: చెత్త బండ్లు చెట్ల కిందే..!

గ్రా మా లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం అందించిన చెత్త సేకరణ బండ్లు చెత్తకుప్పలోకి చేరాయి. డి. హీరేహాళ్‌ మండలంలోని సోమలా పురం, మురడి గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరించాల్సిన ఈ బండ్లు వినియోగానికి నోచుకోకుండా చెట్ల కింద, భవనాల పక్కన పడేశారు.

BUS STOP: అసంపూర్తిగా బస్‌ షెల్టర్‌

BUS STOP: అసంపూర్తిగా బస్‌ షెల్టర్‌

ప్రజల సౌకర్యార్థం చేపట్టిన బస్సు షెల్టర్‌ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో నేమకల్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయ ణ రూ. 5 లక్షలు మంజూరు చేయగా దాదాపు మూడు నెలల క్రితం పనులు ప్రారంభించారు.

PEOPLE:  ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపేలా చూడండి

PEOPLE: ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపేలా చూడండి

రాయలచెరువు రైల్వేస్టేషనలో ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌, ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మండలవా సులు వినతిప త్రం అందజేశారు. అనంతపురంలోని కార్యాలయంలో ఎంపీని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు.

MLA: ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం ప్రత్యేక దృష్టి

MLA: ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం ప్రత్యేక దృష్టి

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నా రా లోకేశ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. 2004 కంటే ముందు ఉపాధ్యాయులుగా పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన విధానం అమలు చేసినందుకు గాను శుక్రవారం పట్టణంలోని ప్రజా వేదిక వద్ద కృతజ్ఞత సభను నిర్వహించారు.

MLA: టీడీపీని అప్రతిష్ట పాల్జేసే యత్నం

MLA: టీడీపీని అప్రతిష్ట పాల్జేసే యత్నం

టీడీపీని అప్రతిష్టపాలు చేయటానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ పార్టీల ముసుగులో ఉన్న కొంతమంది టీడీపీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయ ని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి