Home » God
మండలం లోని చిగిచెర్ల గ్రామంలో అ య్యప్పస్వామి పడిపూజోత్స వాన్ని శనివారం ఘనంగా ని ర్వహించారు. అయ్యప్ప మా లధారులు అయ్యప్ప చిత్రప టాన్ని ప్రత్యేకంగా అలంకరిం చి పడిపూజ నిర్వహించారు.
రంగురంగుల విద్యుద్దీప వెలుగుల్లో నగర శివారులోని ఇస్కాన మందిరం కాంతులీనుతోంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన మందిరంలో ఈనెల 15 నుంచి 17వతేదీ వరకు మూడురోజులపాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్కాన మందిరానికి నూతన...
శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా వాడవాడలా సత్యదేవుని వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలు కిక్కిరిశాయి. అనంతపురంలోని అశోక్నగర్లోని సత్యదేవుని ఆలయంతోపాటు ...
మండలంలోని జక్కలచెరువు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి ఆలయంలో శనివారం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా వేకువజామున స్వామివారికి పంచామృతాభిషేకం, ...
జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో శుక్రవారం నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు చేశారు. ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతం చేసే సంప్రదాయం లేనివారు సమీప ఆలయాల్లో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కొత్తూరు వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఉదయాన్నే వాసవీమాతకు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ..
వరలక్ష్మీ వ్రత నిర్వహణకు మహిళలు సిద్ధమయ్యారు. పూజా సామగ్రిని ముందురోజే సమకూర్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిని సంతరించుకున్నాయి. ఏటా శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన వరలక్ష్మి దేవిని ఆరాధిస్తూ వ్రతాలను ఆచరిస్తారు. వేకువనే నిద్రలేచి,ముంగిట కల్లాపి చల్లి, గడపకు పసుపు పట్టించి, మామిడి ఆకుల తోరణాలు కడతారు. ...
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన అనంతరం భక్తుల పూజా కార్యక్రమాలు మరియు శోభాయాత్రలు నిర్వహించబడ్డాయి.
మండలంలోని కోటంక సుబ్ర హ్మణ్యేశ్వరస్వామికి భక్తులు బంగారు నెమలి కంఠాభరణం సమర్పిం చారు. అనంతపురం నగరానికి చెందిన ద్వారకా చలమారెడ్డి జ్ఞాపకా ర్థం ఆయన సతీమణి, ఈశ్వరమ్మ కుమారులు చంద్రమోహనరెడ్డి, భారతి, శిరీష, మేఘశ్యామ్రెడ్డి బుధవారం కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ నివారం సాయంత్రం లోక కల్యాణం కోసం లక్షపు ష్పార్చన కార్యక్రమాన్ని వై భవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైశ్య కుల గురువు పూజ్యశ్రీ వామనా శ్రమ స్వామీజీ హాజరై వాసవీమాతకు పుష్పార్చన చేశారు. అలాగే ఆలయ ఆ వరణలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక లలితా సహస్రనామావళితో లక్షపుష్పా ర్చన చేశారు.
గుడ్ఫ్రైడేని పుర స్కరించుకుని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రార్థనలను ఘనంగా నిర్వ హించారు. మానవాళికోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యజించిన శుభ శుక్రవారం సందర్భంగా వాడవాడలా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని క్రీస్తు మందిరాలన్నీ కిటకిటలాడాయి. నగరం లోని అరవిందనగర్లో ఉన్న సీయస్ఐ హోలి ట్రినిటి చర్చిలో ప్రెస్బిటర్, సీయస్ఐ హెచ్టీసీ అనంతపురం డివిజనల్ చైర్మన్ పీడీఎస్జే బెనహర్ బాబు ఆధ్వర్యంలో శుభ శుక్రవారపు ఆరాధనను నిర్వహించారు.