Home » GHMC
అక్రమ కట్డడాలపై ఓవైపు హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నా, అనుమతుల్లేని నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నా.. ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారు ఏమాత్రం వెనకాడటంలేదు.
ఉప్పల్ మునిసిపల్ క్రీడా మైదానాన్ని మందు పార్టీ (నూతన సంవత్సర వేడుకలు)కి కేటాయించడాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరిది(GHMC Commissioner Ilambaridi) తీవ్రంగా పరిగణించారు.
ఇంకుడుగుంతను డిసెంబరు 31వ తేదీ వరకు నిర్మించుకోవాలంటూ వాటర్బోర్డు(Waterboard) కొందరు వినియోగదారులకు నోటీసులు జారీ చేయగా.. అందులో కొందరే స్పందించగా మిగతావారు ఉలుకు.. పలుకు లేదు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పక్క నుంచి టీఎన్జీఓ్స కాలనీకి రోడ్డును నిర్మించి రెండేళ్లు పైగా అయింది. రోడ్డు మధ్యలో, ఇరువైపులా పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు ఆధునిక వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ రోడ్డులో రాత్రిపూట రాకపోకలు సాగించాలంటే ప్రజలు జంకుతున్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఆరు జంక్షన్లలో ఆరు స్టీల్ వంతెనలు, ఆరు అండర్పా్సలు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.
పురపాలక శాఖ అధికారుల నిర్లక్ష్యం, లోపాయికారి తనం.. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కు అవడం వల్ల రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ప్రైవేటు పరం అయింది.
హైడ్రా వల్ల హైదరాబాద్లో రియల్ఎస్టేట్ తగ్గిందనడం అవాస్తవమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు (ఓఆర్ఆర్) ఆనుకుని ఉన్న పలు చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ క్రమంలో నానక్రామ్గూడకు చేరువలోని వివిధ చెరువులు ఆక్రమణకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర నివేదిక సమర్పించాలని..
గాజులరామారం డివిజన్(Gajularamaram Division)లోని మహాదేవపురం కాలనీలో అక్రమ అం తస్తులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా మహాదేవపురం, డీ-బ్లాక్, సీ-బ్లాక్లో ఇష్టారాజ్యంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు.
కాలనీ లే అవుట్లలోని అన్ని పార్కులు, ఖాళీ స్థలాల సరిహద్దులను చీఫ్ సిటీ ప్లానర్ టౌన్ ప్లానింగ్ విభాగం సమన్వయంతో డిజిలైట్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరిది(GHMC Commissioner Ilambaridi) అధికారులను ఆదేశించారు.