• Home » Fuel Prices

Fuel Prices

మరోసారి పెట్రోల్ ధర పెంపు? రూ.10 వరకూ పెంచే ఛాన్స్..

మరోసారి పెట్రోల్ ధర పెంపు? రూ.10 వరకూ పెంచే ఛాన్స్..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు మూడు వారాల్లో మరో రూ.10ల మేర ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పశ్చిమాసియా సెగ: రంగంలోకి రాజ్‌నాథ్ సింగ్.. ఇంధన భద్రతపై కీలక భేటీ

పశ్చిమాసియా సెగ: రంగంలోకి రాజ్‌నాథ్ సింగ్.. ఇంధన భద్రతపై కీలక భేటీ

పశ్చిమాసియా పరిస్థితుల దృష్ట్యా దేశ ఇంధన భద్రత, నిత్యావసర వస్తువుల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ IGoM సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీని తగ్గించి, సరఫరాను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు.

ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దు:  మంత్రి మండిపల్లి

ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దు: మంత్రి మండిపల్లి

పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు రూ.28 మేర పెరగవచ్చంటూ వార్త.. ఖండించిన కేంద్రం

పెట్రోల్, డీజిల్ ధరలు రూ.28 మేర పెరగవచ్చంటూ వార్త.. ఖండించిన కేంద్రం

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.28 మేర పెరగనున్నాయన్న వార్తలపై కేంద్రం తాజాగా స్పందించింది. ఆ కథనాల్లో వాస్తవం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.

ప్రయాణికులకు షాక్.. ఇంధన సర్‌ఛార్జీలను పెంచిన ఎయిరిండియా

ప్రయాణికులకు షాక్.. ఇంధన సర్‌ఛార్జీలను పెంచిన ఎయిరిండియా

ఎయిర్ ఇండియా ఇంధన సర్‌ఛార్జీలను భారీగా పెంచేసింది. డొమెస్టిక్ విమాన సర్వీసులపై స్లాబ్ బేస్డ్ ధరలు.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై రీజియన్ బేస్డ్ ధరలు అమలవ్వనున్నాయి.

ఇండిగో షాక్.. ఇంధనం సర్‌చార్జి పేరుతో ప్రయాణికులపై అదనపు భారం

ఇండిగో షాక్.. ఇంధనం సర్‌చార్జి పేరుతో ప్రయాణికులపై అదనపు భారం

ఇండిగో సంస్థ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఫ్యూయల్ సర్‌ఛార్జీని ప్రకటించింది. ఆ ప్రకారం ప్రయాణికులకు ఒక్కో టిక్కెట్‌పై రూ.425 నుంచి రూ.2,300 వరకూ అదనపు భారం పడనుంది.

Ethanol Blending: ఈ20 పెట్రోల్.. ఏయే దేశాల్లో ఈ తరహా పెట్రోల్‌ను వాడుతున్నారంటే..

Ethanol Blending: ఈ20 పెట్రోల్.. ఏయే దేశాల్లో ఈ తరహా పెట్రోల్‌ను వాడుతున్నారంటే..

భారత్‌లో ఇథనాల్ ఆధారిత పెట్రోల్ వినియోగంపై చర్చ జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఏయే దేశాల్లో ఈ ఇంధనాన్ని వినియోగిస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

New Delhi: ప్రజాగ్రహానికి తలవంచిన ఢిల్లీ సర్కారు

New Delhi: ప్రజాగ్రహానికి తలవంచిన ఢిల్లీ సర్కారు

ప్రజాగ్రహానికి ఢిల్లీ సర్కారు తలొగ్గింది. రోడ్లపై పాత వాహనాలు తిరగకూడదని, వాటికి బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుతానికి పక్కనపెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి