• Home » Exams

Exams

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో పరీక్షల షెడ్యూల్, ఇన్విజిలేషన్ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలను వివరించారు..

Mass Coping With AI: ఏఐతో మాస్ కాపీయింగ్..ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్

Mass Coping With AI: ఏఐతో మాస్ కాపీయింగ్..ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐతో కాపీ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు దొరికిపోయారు. హర్యానాకు చెందిన అనిత్, సతీష్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు. హెచ్‌సీయూ అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధిచి పరీక్షలు నిర్వహించారు.

Exams: కళ్లకు గంతలతో 8వ తరగతి పరీక్ష..

Exams: కళ్లకు గంతలతో 8వ తరగతి పరీక్ష..

కళ్లకు గంతలు కట్టుకుని ఓ విద్యార్థిని పరీక్ష రాస్తూ.. అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. హిమబిందు అనే బాలిక 8వ తరగతి పరీక్షలు రాస్తోంది. అయితే.. గాంధారి విద్య సహాయంతో కళ్లకు గంతలు కట్టుకుని తన 8వ తరగతి పరీక్షలు రాస్తోంది.

Kurnool News: ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌

Kurnool News: ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌

విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్‌లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.

Exams: ‘పది’పై పరేషాన్‌.. ఆ టీచర్లకు పరీక్షే..

Exams: ‘పది’పై పరేషాన్‌.. ఆ టీచర్లకు పరీక్షే..

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షలు పెనుసవాల్‏గా మారాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేగాక వంతశాతం ఉత్తీర్ణత సాధించాలని యాజమాన్యాలు ఒత్తిడి పెంచడంతో వారు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. వివరాలాలి ఉన్నాయి.

Education News: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో సమూల మార్పులు

Education News: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో సమూల మార్పులు

విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేపధ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి.

JEE మెయిన్ 2026 షెడ్యూల్ విడుదల: జనవరి సెషన్ కోసం రిజిస్ట్రేషన్లు

JEE మెయిన్ 2026 షెడ్యూల్ విడుదల: జనవరి సెషన్ కోసం రిజిస్ట్రేషన్లు

JEE మెయిన్ 2026 షెడ్యూల్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ వ్యవధిలో, అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి, పరీక్ష రుసుము చెల్లించాలి. పరీక్ష రాయదల్చుకున్న నగరాలను ఎంచుకోవాలి.

Artificial Intelligence: పరీక్ష పత్రాలను దిద్దే ‘ఏఐ’..

Artificial Intelligence: పరీక్ష పత్రాలను దిద్దే ‘ఏఐ’..

పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్ష పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సహకారంతో దిద్దే సాఫ్ట్‌వేర్‌ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఆ సాఫ్ట్‌వేర్‌కు ఇండియన్‌ బిజినెస్‌ హెడ్‌గా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శివరాంపల్లికి చెందిన ఎం.స్నేహిత్‌ కొనసాగుతున్నారు.

Andhrajyothi Journalism College: ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశపరీక్ష వివరాలు, మోడల్‌ ప్రశ్నపత్రాలు

Andhrajyothi Journalism College: ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశపరీక్ష వివరాలు, మోడల్‌ ప్రశ్నపత్రాలు

Andhrajyothy Journalism College: ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అలర్ట్. ఈ నెల 31వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో పరీక్ష వివరాలు, మోడల్ ప్రశ్న పత్రాలను ఇక్కడ అందిస్తున్నాం..

JNTU: 12నుంచి జేఎన్‌టీయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు

JNTU: 12నుంచి జేఎన్‌టీయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు

డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ(పీహెచ్‌డీ) ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్‌ 12నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను అడ్మిషన్ల విభాగం డైరెక్టర్‌ బాలునాయక్‌ శుక్రవారం విడుదల చేశారు. గత మే నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేయగా, మొత్తం 15 సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ అడ్మిషన్ల నిమిత్తం 995మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి