Home » Education
తెలంగాణలో న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు శుభవార్త. టీజీ లాసెట్, పీజీఎల్సెట్-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
NCERT ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.. తొమ్మిదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో మొదటిసారిగా ఎమర్జెన్సీకి సంబంధించిన విభాగాన్ని చేర్చింది అంటూ సర్కులేట్ అవుతున్న వెర్షన్స్ ఫేక్ అంటూ వివరణ ఇచ్చింది.
జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) కోర్సులకు ఇకపై కాలం చెల్లినట్లేనా అంటే.. అవుననే అంటున్నారు అక్కడి విద్యార్థులు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ (AIIMS) సంస్థలు, కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,484 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 1,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
చిత్తూరు, తిరుపతిలో ఆదివారం ‘నీట్’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అప్లికేషన్ ఫారమ్లో తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది.
హైదరాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు క్రేజ్ పెరిగింది.
టీజీ ఎప్సెట్-2026 కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.