• Home » Education

Education

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు పార్ట్‌టైమ్‌ బీటెక్‌

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు పార్ట్‌టైమ్‌ బీటెక్‌

డిప్లొమో పూర్తి చేసి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు పార్ట్‌టైమ్‌ బీటెక్‌ కోర్సులు అభ్యసించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

‘టెన్‌’షన్‌ వద్దు..

‘టెన్‌’షన్‌ వద్దు..

పదవ తరగతి పరీక్షల సమయం సమీపిస్తున్న కొద్ది విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. ఒత్తిడిని జయించడానికి విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికబద్దంగా చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదలైంది. జేఈఈ మెయిన్స్ తుది విడత ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

సివిల్స్‌ ర్యాంకర్స్‌ వాయిస్‌

సివిల్స్‌ ర్యాంకర్స్‌ వాయిస్‌

అలుపన్నది తెలియదు. ప్రయత్నానికి విరామం ఇవ్వరు. ఓటమిని దరిచేరనివ్వరు. ఒక వేళ ఆ ప్రభావంతో కలత చెందినా కొంతసేపే. తమకు తామే సాంత్వన చెప్పుకొని, మళ్ళీ పోరాటానికి సన్నద్ధమవుతారు. వచ్చిన సర్వీ్‌సతో సరిపెట్టుకోరు...

ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, సీఐటీడీ, బాలానగర్‌, సుప్రసిద్ధ సంస్థల్లో పీహెచ్‌డీ

ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, సీఐటీడీ, బాలానగర్‌, సుప్రసిద్ధ సంస్థల్లో పీహెచ్‌డీ

సైన్స్‌ విద్య వ్యాప్తి, ఇంటర్‌ డిసిప్లినరీ, పరిశోధన కోసం ఏర్పడిన అత్యున్నత సంస్థలు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌) - యూజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో...

గురుకులాల్లో ‘గౌరవ’ దోపిడీ

గురుకులాల్లో ‘గౌరవ’ దోపిడీ

పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించాల్సిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఉన్నతాధికారుల దోపిడీకి అడ్డాగా మారింది.

నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా

నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈనెల 15న వందకుపైగా బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు.

డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

ఎస్కేయూ పరిధిలో నిర్వహించిన డిగ్రీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌ రీవాల్యుయేషన్‌ ఫలితాలను గురువారం విడుదల చేశారు.

1.83లక్షలు ఇంజినీరింగ్‌  గరిష్ఠ ఫీజు ఇదీ..

1.83లక్షలు ఇంజినీరింగ్‌ గరిష్ఠ ఫీజు ఇదీ..

ఇంజినీరింగ్‌ కాలేజీల ట్యూషన్‌ ఫీజు ఎట్టకేలకు ఖరారైంది. 2025-26 నుంచి 2027-28 విద్యాసంవత్సరం ఫీజులను ప్రభుత్వం ఖరారుచేసింది. కిందటి సంవత్సరంతో.....

గణితంలో సిద్ధాంతాలు.. సైన్స్‌లో నైపుణ్యాలు

గణితంలో సిద్ధాంతాలు.. సైన్స్‌లో నైపుణ్యాలు

పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయు. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలను నిర్వహించేందుకు ఎస్‌ఎస్‏సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి