• Home » Education

Education

JNTU: జేఎన్‌టీయూ.. ఇదేం తీరు!

JNTU: జేఎన్‌టీయూ.. ఇదేం తీరు!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలను జేఎన్‌టీయూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఫీజు బకాయిల గురించి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ బహిరంగ సభలో ప్రైవేటు కళాశాలలను హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వ కళాశాలైన జేఎన్‌టీయూ అధికారులే ఖాతరు చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి.

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల్లో టెన్షన్... టెన్షన్

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల్లో టెన్షన్... టెన్షన్

జేఎన్‌టీయూలో పనిచేస్తున్న ఆచార్యుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (సీఏఎస్‌) కింద అర్హులైన ఆచార్యులకు పదోన్నతుల ప్రక్రియను జేఎన్‌టీయూ చేపట్టింది. దీంతో ఆచార్యుల్లో ఒకింత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

Nara Lokesh: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో మంత్రి లోకేష్ భేటీ

Nara Lokesh: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో మంత్రి లోకేష్ భేటీ

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపు కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు.

Education: టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి

Education: టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు తన వంతు కృషి చేస్తానని నూతన డీఈవో రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. గురువారం తన చాంబర్‌లో చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.

Indian Students Overseas: విదేశాల్లో 18 లక్షల పైచిలుకు మంది భారతీయ విద్యార్థులు.. విదేశాంగ శాఖ గణాంకాల్లో వెల్లడి

Indian Students Overseas: విదేశాల్లో 18 లక్షల పైచిలుకు మంది భారతీయ విద్యార్థులు.. విదేశాంగ శాఖ గణాంకాల్లో వెల్లడి

విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 18 లక్షల పైచిలుకని విదేశాంగ శాఖ తాజాగా పార్లమెంటుకు వెల్లడించింది. కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు పేర్కొంది. అయితే, విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే తగ్గింది.

Pawan Kalyan: విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan: విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే ధృడ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అధునాతన సదుపాయాలు కల్పించి, పోషక ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.

Minister Nara Lokesh: ఏపీలో విద్యా వ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: లోకేశ్

Minister Nara Lokesh: ఏపీలో విద్యా వ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: లోకేశ్

పిల్లలు, తల్లిదండ్రుల త్యాగాలను మరవకూడదని సూచించారు. తల్లి ప్రేమ, తండ్రి త్యాగం ఎంతో గొప్పదని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తల్లికి చెప్పలేని ఏ పని కూడా చేయకూడదని సూచించారు.

CM Chandrababu: స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ ద్వారా నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం

CM Chandrababu: స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ ద్వారా నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం

తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు.

CAT 2025: నేడు CAT పరీక్ష.. అభ్యర్థులకు కీలక సూచన

CAT 2025: నేడు CAT పరీక్ష.. అభ్యర్థులకు కీలక సూచన

CAT 2025 పరీక్ష ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఒకే రోజు మూడు షిప్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు కీలక సూచనలు.

Exams: ‘పది’పై పరేషాన్‌.. ఆ టీచర్లకు పరీక్షే..

Exams: ‘పది’పై పరేషాన్‌.. ఆ టీచర్లకు పరీక్షే..

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షలు పెనుసవాల్‏గా మారాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేగాక వంతశాతం ఉత్తీర్ణత సాధించాలని యాజమాన్యాలు ఒత్తిడి పెంచడంతో వారు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. వివరాలాలి ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి