Home » Education
డిప్లొమా, బీఈ, బీటెక్ అభ్యర్థులకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) శుభవార్త చెప్పింది. ముంబయి, కొచ్చి రిఫైనరీల్లో 154 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. కన్వీనర్ కోటాలోనే 22,972 సీట్లు మిగిలిపోగా, మేనేజ్మెంట్ కోటా (బీ కేటగిరీ)లోనూ సీఎస్ఈ, సీఎస్ఈ అనుబంధ సీట్లకు డిమాండ్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.
రైల్వే రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) శుభవార్త అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న 237 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
జేఎన్టీయూలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ జయలక్ష్మి తాజాగా జారీచేసిన సర్క్యులర్ యూనివర్సిటీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.
ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే వారు తమ ఉన్నత విద్య కలను సాకారం చేసుకునే అవకాశం లభించింది.
జేఎన్టీయూ అంటే ఒక బ్రాండ్.. అందులో బీటెక్ సీటు దొరకడం అంటే గొప్పగా భావిస్తారు. అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ కళాశాలలోని పలు కోర్సుల్లో సీనియర్ ప్రొఫెసర్లతో విద్యాబోధన చేస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు.
దేశవ్యాప్తంగా నీట్-యూజీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. పరీక్షల్లో పారదర్శకతను పెంచడం సహా భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా కీలక ముందడుగు వేసింది.
కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు యూపీఎస్సీ (UPSC) మంచి అవకాశం కల్పించింది. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి మొత్తం 828 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. లేఖ ద్వారా ఆయన.. పరీక్షల నిర్వహణ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, రాజీనామా నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను దేశ ప్రజలకు సుదీర్ఘంగా వివరించారు.
దేశంలో నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. 'పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026' డ్రాఫ్ట్ విడుదల చేసింది.