Home » Education
ECIL Recruitment 2025: మీరు ITI పాస్ అయి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఇదే సువర్ణావకాశం. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) సీనియర్ ఆర్టిసాన్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు జూలై 7 లోపు www.ecil.co.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.23,368 నుండి ప్రారంభమవుతుంది. ఐటీఐ, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కాలేజీల్లో యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎప్సెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో 2025 ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్కు సంబంధించిన వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..
చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ (ICAI) నిర్వహించిన CA ఫైనల్ మే 2025 పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ విషయంపై మాజీ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ధీరజ్ ఖండేల్వాల్ సోషల్ మీడియాలో స్పందించారు.
జేఎన్టీయూలో కీలకమైన పరీక్షల విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఇటీవల పరీక్షల విభాగంలో కొందరు అధికారులను, సిబ్బందిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు వారి స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కొన్ని సెక్షన్లలో సేవలు స్తంభించాయి.
విద్యా హక్కు చట్టాన్ని కొన్ని ప్రైవేటు పాఠశాలలు అపహాస్యం చేస్తున్నాయి. పేద విద్యార్థులకు సీట్లు ఎందుకివ్వాలని అడ్డం తిరుగుతున్నాయి.
జేఎన్టీయూ పాలకమండలి సమావేశం వాయిదా పడింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై వర్సిటీలో అభివృద్ధి పనులు, విద్యార్థులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించాల్సి ఉంది.
యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
Google Careers for Graduates: ప్రపంచ టెక్ దిగ్గడం గూగుల్లో ఉద్యోగం సంపాదించడం యువతకు ఒక కల. అయితే, కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారికి మాత్రమే ఈ సంస్థలో ఉద్యోగం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ, ఇదొక అపోహ మాత్రమే. నాన్-టెక్నికల్ విభాగంలో గ్రాడ్యుయేట్ అయినవారూ గూగుల్లో జాబ్ సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్మీడియట్ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. పలు పోస్టులకు పదోన్నతుల విషయంలో ముడుపులు డిమాండ్ చేశారనే అంశం ఏసీబీ విచారణకు దారితీసింది. తాజాగా కమిషనరేట్లోని ఓ సూపరింటెండెంట్ను ఏసీబీ అధికారులు విచారించారు.