Home » Education
అబ్బురపరిచే విజయాలతో NIAT విద్యార్థులు తమ ప్రతిభాపాటవాల్ని చూపించారు. అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ కంటే మెరుగ్గా రాణించారు. NIAT తో శిక్షణ పొందిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 'మ్యాట్రిక్స్ ప్రోటోకాల్' ఏఐ హ్యాకథాన్లో టాప్-10లో నిలిచారు.
జేఎన్టీయూలో పీహెచ్డీ అభ్యర్థులకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న బదిలీ పత్రాల (టీసీ) జారీ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. పీహెచ్డీ అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు అంతకు ముందు చదివిన కాలేజీ జారీ చేసిన టీసీని తప్పనిసరిగా సమర్పించాలని పట్టుబట్టే జేఎన్టీయూ అధికారులు, పీహెచ్డీ కోర్సు పూర్తి చేసిన తర్వాత టీసీ జారీ చేయడం లేదు.
RRB Technician Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్. 6180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ లో దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ 28-07-2025.
BAMS eligibility after NEET: NEET UG లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు డాక్టర్ కల నెరవేరదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హై స్కోర్ లేకపోయినా BAMS లో ప్రవేశం పొంది అద్భుత భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు.
వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీఈసెట్ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి.
Google free AI courses: రాబోయ్ రోజుల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ దే హవా అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలకు ఇంటి నుంచే ఉచితంగా ఫ్రీ ఏఐ సర్టిఫికేట్ కోర్సు చేసే అవకాశం కల్పిస్తోంది దిగ్గజ సంస్థ గూగుల్. కంప్యూటర్ లేకపోయినా ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. అదెలాగంటే..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికత (టెక్) ఆధారిత బోధనకు పునాది పడుతోంది. విద్యార్థులకు వీడియో ఆధారిత బోధన, కంప్యూటర్ కోడింగ్, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రంగం సిద్ధమైంది.
రాష్ట్రంలోని పలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను ఇంటర్మీడియట్ వరకు ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా..
నీట్ యూజీ 2025 రిజల్ట్స్ ఎప్పుడు విడుదల అవుతాయి? ఓబీసీ అభ్యర్థులకు MBBSలో సీటు రావాలంటే ఎంత స్కోరు సాధించాలి? ఏ రాష్ట్రంలో అత్యధిక MBBS సీట్లు ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ‘పొద్దున్నే లేవాలి.. బడికి పోవాలి’ అంటూ పిల్లలను తల్లిదండ్రులు సమాయత్తం చేస్తున్నారు.