• Home » Education News

Education News

దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు .. త్వరలో కొత్త షెడ్యూల్

దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు .. త్వరలో కొత్త షెడ్యూల్

దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్ 2026 పరీక్షను NTA రద్దు చేసింది. రాజస్థాన్‌లో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో కొత్త పరీక్ష షెడ్యూల్ ప్రకటిస్తామని NTA తెలిపింది.

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో నూత‌న విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ విద్య‌లో తెలంగాణ‌ను దేశంలోనే నంబ‌ర్‌వ‌న్‌గా నిల‌బ‌ట్ట‌డ‌మే తమ ల‌క్ష్యమని ఉద్ఘాటించారు.

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌!

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌!

వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి.

పుస్తకాలొచ్చేశాయ్‌.. తక్కువ బరువు ఉండేలా ముద్రణ

పుస్తకాలొచ్చేశాయ్‌.. తక్కువ బరువు ఉండేలా ముద్రణ

నూతన విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలపై విద్యాశాఖ ముందస్తుగానే దృష్టి సారించింది.

ఇంటర్నల్స్‌లో సున్నా మార్కులు

ఇంటర్నల్స్‌లో సున్నా మార్కులు

జేఎన్‌టీయూ విద్యార్థులకు యూనివర్సిటీ పరీక్షల విభాగం షాక్‌ల మీద షాకులు ఇస్తోంది.

టీసీలు ఇవ్వడానికి ససేమిరా!

టీసీలు ఇవ్వడానికి ససేమిరా!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెంచాలన్న సర్కారు లక్ష్యానికి జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి. తమ వద్ద చదువుతూ ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి సిద్ధమైన విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.

సంక్షేమ పథకాల్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేయాలి: సీఎం

సంక్షేమ పథకాల్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేయాలి: సీఎం

సంక్షేమ పథకాలు కేవలం సరఫరాదారుల లాభం కోసం కాకుండా, విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వస్తువుల కొనుగోలులో అక్రమాలను నివారించేందుకు అన్నిరకాల వస్తువులను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం ద్వారానే సేకరించాలని అధికారులను ఆదేశించారు.

జేఎన్‌టీయూ విద్యార్థులకు జర్మనీలో ఇంటర్న్‌షిప్‏లు

జేఎన్‌టీయూ విద్యార్థులకు జర్మనీలో ఇంటర్న్‌షిప్‏లు

జేఎన్‌టీయూలో ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రేడెట్‌ బ్యాచిలర్‌ అండ్‌ మాస్టర్స్‌ (బీటెక్‌, ఎంఎస్‌) పోగ్రామ్‌ను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇది తీపి కబురే.

పదో తరగతిపదో తరగతి ఫలితాలు ఎలా చూడాలంటే..

పదో తరగతిపదో తరగతి ఫలితాలు ఎలా చూడాలంటే..

ఆంధ్రప్రదేశ్‍లో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు కాలేజీలకు వెళ్తామా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

బాలికల కళాశాల ప్రాంగణంలో కోఎడ్యుకేషన్ కళాశాల ఏర్పాటు చేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 50 సెంట్ల స్థలంలో కళాశాల ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి