• Home » Education News

Education News

పూర్తి నిర్బంధంలో 'రీ-నీట్' పేపర్ సెట్టర్లు.. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా..

పూర్తి నిర్బంధంలో 'రీ-నీట్' పేపర్ సెట్టర్లు.. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా..

జూన్ 21న తిరిగి నిర్వహించబోయే నీట్ పరీక్ష కోసం ఈసారి భద్రతను ఏ స్థాయిలో పటిష్టం చేశారంటే.. క్వశ్చన్ పేపర్లను తయారు చేసిన నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను పరీక్ష జరిగే తేదీ వరకూ ఒక రహస్య ప్రాంతంలో పూర్తి నిర్బంధంలో ఉంచారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా నిఘా పెట్టారు.

ఐఐటీల వైపు అమ్మాయిల దూకుడు.. 10వేల మందికి పైగా అర్హత

ఐఐటీల వైపు అమ్మాయిల దూకుడు.. 10వేల మందికి పైగా అర్హత

దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో జాయిన్ అయ్యేందుకు అమ్మాయిలు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మొత్తం 56 వేల మందికి పైగా క్వాలిఫై కాగా.. వారిలో సుమారు 10వేల మందికి పైగా యువతులే ఉండటం ఇందుకు నిదర్శనం.

ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు!

ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పెరిగిపోయాయి. జగన్‌ హయాంలో చివరి ఏడాది 2023-24 విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్ల ఫీజులు సుమారు రూ.2000 కోట్లు పెండింగ్‌ ఉన్నాయి.

సీబీఎస్ఈ నూతన చీఫ్‌గా ప్రశాంత్ సీతారామ్ నియామకం

సీబీఎస్ఈ నూతన చీఫ్‌గా ప్రశాంత్ సీతారామ్ నియామకం

కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈకి కొత్త చీఫ్, కార్యదర్శులను నియమించింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు విడుదల..

జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు విడుదల..

జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు ఆదివారం రాత్రి విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (ఐఐటీ రూర్కీ) పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చని ఐఐటీ రూర్కీ తెలిపింది.

జాబ్‌ కార్నర్‌ 1 06 2026

జాబ్‌ కార్నర్‌ 1 06 2026

ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌...

Talliki Vandanam: వడివడిగా తల్లికి వందనం

Talliki Vandanam: వడివడిగా తల్లికి వందనం

ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్చించేందుకు ఓ పక్క గట్టి ప్రయత్నాలను చేస్తూనే మరోపక్క తల్లికి వందనం పథకం అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది.

DSC: డీఎస్సీలో తప్పులుంటే ఆధారాలు చూపండి

DSC: డీఎస్సీలో తప్పులుంటే ఆధారాలు చూపండి

గత ఎన్నికల్లో వైసీపీని నిరుద్యోగ యువత 11 సీట్లకే పరిమితం చేసిందన్న అక్కసుతోనే వారిపట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా యువత తిరుగుబాటు చేయాలని శాప్‌ ఛైర్మన్‌ రవి నాయుడు పిలుపునిచ్చారు.

మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు

మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు

సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఏటా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి.

ఏపీ‌పీజీసెట్-2026 పరీక్ష ఫలితాలు విడుదల.. స్పందించిన మంత్రి లోకేశ్

ఏపీ‌పీజీసెట్-2026 పరీక్ష ఫలితాలు విడుదల.. స్పందించిన మంత్రి లోకేశ్

ఏపీ‌పీజీసెట్(APPGCET)-2026 పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి