Home » Education News
IBPS 10,277 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. గ్రాడ్యుయేట్ పూర్తయిన అభ్యర్థులు ఇంకా అప్లై చేసుకోకపోతే కింద ఇచ్చిన లింక్ ఆధారంగా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇదే లాస్ట్ ఛాన్స్..
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)750 అప్రెంటిస్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ రోజే (ఆగస్టు 25) లాస్ట్ ఛాన్స్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి వెంటనే అప్లై చేసుకోండి.
డీఎస్సీ టీచర్ల నియామకాల విషయంలో ఈ సారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టు, ఏ కేటగిరీ పోస్టు ఎన్ని మార్కుల వరకు ఆగిపోతుందని కటాఫ్ ఇచ్చేవారు. ఈసారి డీఎస్సీ నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అలా చేయడంలేదు.
నీట్ పీజీ 2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తాజాగా ఈ ఫలితాలను ప్రకటించింది. రిజల్ట్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇప్పుడు తమ స్కోర్కార్డ్లను కింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణలో మొత్తం 42,901 పాఠశాలలుండగా.. 5,431 బడుల్లో కరెంటు లేదని కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పాఠశాలల స్థితిగతులపై కేంద్ర విద్యాశాఖ
దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)లో ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇక్కడ సీటు రాదని తేలిపోయిన విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు వరుస కడుతున్నారు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మరో ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరల్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలు చేసింది. జీతం నెలకు రూ.90 వేలపైనే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ది కీలక పాత్ర అని చెప్పక తప్పదు. ఏఐ కోర్సులు నేర్చుకున్ అప్డేట్ అవకపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. దీంతో చాలా మంది విద్యార్థులు ఏఐ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ గడువును పెంచారు.