• Home » Education News

Education News

ఎంబీయేల శకం ముగిసింది: ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

ఎంబీయేల శకం ముగిసింది: ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

ఎంబీయేల శకం ముగిసిందని ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అన్నారు. సంప్రదాయ కెరీర్ మార్గాలపై యువత పునరాలోచించుకోవాలని సూచించారు.

బ్యాక్ టు స్కూల్.. ఆందోళనను అధిగమించండిలా..

బ్యాక్ టు స్కూల్.. ఆందోళనను అధిగమించండిలా..

జూన్‌ నెల మొదలయ్యిందంటే చాలు.. ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు సగటు తల్లిదండ్రుల్లో ఆందోళన మేఘాలు కమ్ముకుంటాయి.

ఎలిమెంటరీ కోర్సుకు యమ డిమాండ్‌

ఎలిమెంటరీ కోర్సుకు యమ డిమాండ్‌

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌) కళాశాలలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఐడీ) కోర్సుకు ఎనలేని డిమాండ్‌ ఏర్పడింది.

సర్కారు బడులు సన్నద్ధం

సర్కారు బడులు సన్నద్ధం

రాష్ట్రంలోని విద్యాసంస్థలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మన్సూరాబాద్‌, నాగోల్‌, జీఎస్ఐ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ముస్తాబవుతున్నాయి.

School: తెరుచుకున్న బడులు

School: తెరుచుకున్న బడులు

జిల్లాలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజున ఎక్కువమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడులకు తీసుకొచ్చారు.

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ను తక్షణమే తిరిగి తెరిచేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.

బీటెక్‌ సెకండియర్‌లో సగానికి పైగా ఫెయిల్‌ !

బీటెక్‌ సెకండియర్‌లో సగానికి పైగా ఫెయిల్‌ !

జేఎన్‌టీయూ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో వార్షిక పరీక్షా ఫలితాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్.. వెంటనే అప్లై చేయండి

ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్.. వెంటనే అప్లై చేయండి

ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

అడ్మిషన్ల కోసం ఇంటింటికీ..!

అడ్మిషన్ల కోసం ఇంటింటికీ..!

వేసవి సెలవులు మరి కొద్ది రోజుల్లోనే ముగుస్తుండగా, తమ పిల్లలను ‘మా పాఠశాలల్లో చేర్పించాలి అంటే మా పాఠశాలలో’ అని ప్రైవేట్‌ పాఠశాలలు ప్రచారాలతో ఊదరగొడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి