• Home » Education News

Education News

NEET: నీట్‌గా పరీక్ష

NEET: నీట్‌గా పరీక్ష

చిత్తూరు, తిరుపతిలో ఆదివారం ‘నీట్‌’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలకు జై

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలకు జై

హైదరాబాద్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలకు క్రేజ్‌ పెరిగింది.

10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. 82.39 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు.

మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ‌వైభ‌వం

మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ‌వైభ‌వం

ఏపీ మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ‌వైభ‌వం వచ్చింది. 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతోఈ స్కూలు మూత‌పడింది. లోకేశ్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల వచ్చింది.

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు

NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ వినియోగంపై నియంత్రణ ఉండనుంది.

ఎంబీయేల శకం ముగిసింది: ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

ఎంబీయేల శకం ముగిసింది: ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

ఎంబీయేల శకం ముగిసిందని ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అన్నారు. సంప్రదాయ కెరీర్ మార్గాలపై యువత పునరాలోచించుకోవాలని సూచించారు.

బ్యాక్ టు స్కూల్.. ఆందోళనను అధిగమించండిలా..

బ్యాక్ టు స్కూల్.. ఆందోళనను అధిగమించండిలా..

జూన్‌ నెల మొదలయ్యిందంటే చాలు.. ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు సగటు తల్లిదండ్రుల్లో ఆందోళన మేఘాలు కమ్ముకుంటాయి.

ఎలిమెంటరీ కోర్సుకు యమ డిమాండ్‌

ఎలిమెంటరీ కోర్సుకు యమ డిమాండ్‌

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌) కళాశాలలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఐడీ) కోర్సుకు ఎనలేని డిమాండ్‌ ఏర్పడింది.

సర్కారు బడులు సన్నద్ధం

సర్కారు బడులు సన్నద్ధం

రాష్ట్రంలోని విద్యాసంస్థలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మన్సూరాబాద్‌, నాగోల్‌, జీఎస్ఐ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ముస్తాబవుతున్నాయి.

School: తెరుచుకున్న బడులు

School: తెరుచుకున్న బడులు

జిల్లాలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజున ఎక్కువమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడులకు తీసుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి