• Home » Editorial

Editorial

మోదీని చూసి నేర్చుకుంటేనే...

మోదీని చూసి నేర్చుకుంటేనే...

ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అయితే, ప్రజలు మాత్రం ఎన్నికలు ఏవైనా రాజకీయ పార్టీలకు తమదైన రీతిలో సంకేతాలు, సందేశాలు పంపుతుంటారు.

అంకెల వలయంలో శ్రామికుడు !

అంకెల వలయంలో శ్రామికుడు !

మన కాలంలో అత్యంత భయంకరమైన అబద్ధాలు అందమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల రూపంలోను, రంగురంగుల చార్టులు, నివేదికల రూపంలోను వస్తాయి.

విజయ్‌ విజయంలో పాఠాలు, హెచ్చరికలు!

విజయ్‌ విజయంలో పాఠాలు, హెచ్చరికలు!

ప్రజాస్వామ్యంలో ఎంత బలముందో ఎన్నికల ఫలితాల రోజు మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు అద్భుతాలు జరగవచ్చు. అసోం, పశ్చిమ బంగ, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి (యూటీ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు...

తలసేమియా బాధితులలో భరోసా నింపుదాం!

తలసేమియా బాధితులలో భరోసా నింపుదాం!

ప్రాణాంతక మహమ్మారి తలసేమియాతో పోరాడుతున్న చిన్నారులకు అండగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్టీఆర్ ట్రస్టు కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. మే 10న హైదరాబాద్‌లోని జలవిహార్, నెక్లెస్ రోడ్...

ఆత్మగౌరవానికి ప్రతీక లేబర్ అడ్డాలు

ఆత్మగౌరవానికి ప్రతీక లేబర్ అడ్డాలు

లేబర్ అడ్డాలు (కార్మిక కూడళ్లు) కేవలం పనికోసం వేచిచూసే ప్రదేశాలు కావు, అవి శ్రమజీవుల ఆత్మగౌరవానికి, స్వాభిమానానికి ప్రతీకలు. కష్టజీవుల ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు...

పర్యావరణవేత్త, వన్యప్రాణి ప్రేమికుడు

పర్యావరణవేత్త, వన్యప్రాణి ప్రేమికుడు

ప్రముఖ పర్యావరణవేత్త, వన్యప్రాణుల డాక్యుమెంటరీల అగ్రగామి, సర్ డేవిడ్ అటెన్ బరో నూరవ పుట్టినరోజు పూర్తి చేసుకుని 101లోకి ప్రవేశించారు. తన జీవితమంతా వన్యప్రాణుల సంక్షేమానికి, వాటి...

కాలాన్ని జయించిన ‘సోమనాథ్‌’

కాలాన్ని జయించిన ‘సోమనాథ్‌’

సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ‘సోమనాథ్ స్వాభిమాన పర్వ్’ను పురస్కరించుకుని 2026 ప్రారంభంలో నేనక్కడికి వెళ్లాను. ఇప్పుడు మరోసారి సోమనాథ్‌ను దర్శించుకోబోతున్నాను...

విపక్ష రహిత భారత్‌.. ఏ వెల్గులకు?

విపక్ష రహిత భారత్‌.. ఏ వెల్గులకు?

పన్నెండు సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన అమిత్‌ షా తరచు ‘కాంగ్రెస్‌–ముక్త్‌ భారత్‌’ (కాంగ్రెస్‌ లేని భారత్‌) గురించి మాట్లాడుతుండేవారు. అమిత్‌ మహాశయుని...

కళాశాల ప్రవేశాలపై పునరాలోచన అవసరం

కళాశాల ప్రవేశాలపై పునరాలోచన అవసరం

పదవ తరగతి ఫలితాలు ప్రకటించగానే టీవీ ఛానళ్లన్నీ ప్రైవేట్ కళాశాలల ప్రకటనలతో కిటకిటలాడుతున్నాయి. తమ విద్యార్థులు సాధించిన ర్యాంకులు, విజయాలను గొప్పగా ప్రచారం చేస్తూ,...

ప్రభుత్వ బడికి అరుదైన సన్మానం

ప్రభుత్వ బడికి అరుదైన సన్మానం

తాజాగా పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక అరుదైన, విశిష్టమైన కీలక నిర్ణయం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇది రాష్ట్ర విద్యా చరిత్రలో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి