Home » Editorial
ఒక కవి ఏ ప్రాంతానికి చెందినవాడనే ప్రశ్న తెలుగు సాహిత్య చరిత్రలో కొత్తది కాదు. బమ్మెర పోతన తెలంగాణవాడా కాదా? పాల్కురికి సోమన స్థానికత ఏంటి? వేములవాడ భీమకవి ఎక్కడివాడు? ఇలాంటి ప్రశ్నలు కేవలం చారిత్రక సందేహాలుగా..
ఈ క్షామము దాపురించిన నేలలో పుట్టి, రసజ్ఞతా నిర్మాణంలో తనదైన పాత్ర పోషించిన రచయిత డా. శాంతి నారాయణ. రాయలసీమ మట్టివాసనలు గుభాళించే శ్రామిక వర్గ రచయిత. సాహసవంతుడైన రచయిత.
నగరాల నరాల్లో ఇప్పుడు రక్తం కాదు,సైరన్ల శబ్దం ప్రవహిస్తోంది.గోడలన్నీఇటుకలతో కట్టబడలేదు – భయాలతో, అనుమానాలతో, నిశ్శబ్దాలతో నిర్మించబడ్డాయి.
చాలకాలంగా ఆ ఇంట్లో ఎవరున్నారో ఎవరూ అడగలేదు ఉదయం తలుపులు తెరిచిన వారెవరో..
భారతీయ సమాజం మారుతోంది. అనూహ్య వేగంతో మారుతున్న సామాజిక ధోరణులను, రాజకీయాలు పోతోన్న పోకడలను నేను చాలా సంవత్సరాలుగా నిశితంగా గమనిస్తున్నాను.
సత్యం ఒక్కటే, జ్ఞానులు ఆ సత్యాన్ని బహువిధాలుగా వ్యాఖ్యానిస్తారని (ఏకం సత్ విప్రా బహుధా వదంతి) వేదం చెబుతోంది.
జాన్ బోద్రియా (Jean Baudrillard, 1929–2007) అనే ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త, తత్వవేత్త ఆధునిక సమాజంపై అత్యంత ఆలోచింపజేసే విమర్శలు చేసిన వాళ్లలో ప్రముఖుడు.
భారతదేశం లాంటి వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడే ఆర్థిక వ్యవస్థలో ఎరువుల లభ్యత, వాటి ధరలు కేవలం మార్కెట్ అంశాలు మాత్రమే కావు; అవి దేశ సార్వభౌమాధికారాన్ని, ఆహార భద్రతను, కోట్ల మంది రైతుల జీవనోపాధిని...
స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన వాటా కలిగి, ఎగుమతులకు బలంగా నిలుస్తూ, కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం పరిశ్రమల గురించి చర్చ మొదలైతే...
అక్కిరాజు భట్టిప్రోలు అనువదించిన ‘ఉత్తర దక్షిణాలు– భారతదేశపు మహావిభజన’ (ఆంగ్లంలో నీలకంఠన్ ఆర్.ఎస్ రచన ‘సౌత్ వర్సెస్ నార్త్–ఇండియాస్ గ్రేట్ డివైడ్’) పుస్తకావిష్కర...