Home » Editorial
ఆర్థిక, రాజకీయ, దౌత్య, సామాజిక, బహుభాషా విద్యావేత్త; దార్శనికుడు, కార్యదక్షుడు, రాజనీతిజ్ఞుడు, తత్త్వశాస్త్రజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర చాణక్యుడు; ఆర్థిక సంస్కరణల రూపకర్తగా స్వపక్షం నుంచి, ప్రతిపక్షాల నుంచి, ఖండాంతర ఆర్థిక నిపుణుల నుంచి...
షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) ఆవిర్భావ ఆశయాల్లో ఉగ్రవాదం మీద ఉమ్మడిపోరు ఒకటిగా ఉన్నప్పుడు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎలా? అన్న అంశంమీదే మొన్నటి సదస్సు కూడా జరిగిన తరువాత, సంయుక్త ప్రకటనలో పహల్గాం ప్రస్తావన లేకపోవడాన్ని విస్మరణగా కాక, కుట్రగానే భావించాలి.
దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా గతాన్ని తలచుకుంటుంటే ఆనాటి భయంకర జ్ఞాపకాలు కట్టలు తెంచుకొని, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో కొన్ని బాధించేవి ఉన్నాయి, ఆవేదనాభరితమైనవి ఉన్నాయి...
ఈ జూన్ తొలినాళ్లలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తన దైనందిన ట్వీట్లలో Emergency@11 అనే హ్యాష్ ట్యాగ్ను ఉపయోగించడం ప్రారంభించారు. అధికారంలో ఉన్నవారు వివిధ తప్పులు, పొరపాట్లు, నేరాలకు పాల్పడ్డారని ఆ పోస్ట్లలో ఆయన ఆరోపించారు.
ప్రతి ఉదయం కాఫీ పెట్టుకుంటూ, ‘గడచిన రాత్రి ఉక్రెయిన్, గాజా, కశ్మీర్, ఇజ్రాయెల్, ఇరాన్లో ఏమి జరిగి ఉండవచ్చు’ అని ఆలోచనామగ్నుడనవుతాను. ట్యాబ్ ఓపెన్చేస్తే, కాంతులు విరజిమ్ముతూ ఆకాశంలో దూసుకువెళుతోన్న బాంబులు, క్షిపణులు దృశ్యమానమవుతాయి.
దేశ ఆర్థిక మూలలను నిలబెడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈలకు) నేటికీ తగిన ప్రభుత్వ ప్రోత్సకాలు అందటం లేదు. నిజానికి భారత స్థూల జాతీయోత్పత్తిలో సూక్ష్మ–చిన్న–మధ్యతరహా పరిశ్రమల వాటా 30 శాతం.
అత్యవసర పరిస్థితి అమలై యాభయ్యేళ్ళు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లోని చంచల్గూడ జైలులో నిర్బంధించిన మీసా డిటెన్యూలైన ఆర్ఎస్యు వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరమణి, విరసం నేత వరవరరావుల వ్యాసాలలోని అనుభవాలకు...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చెల్లనివిగా ప్రకటించాలంటూ దాఖలైన ఒక పిటిషన్ను బోంబే హైకోర్టు గురువారం కొట్టివేసింది. గత ఏడాది నవంబరు 20వతేదీ సాయంత్రం ఆరుగంటల తరువాత 76లక్షల బోగస్ ఓట్లు పోలయ్యాయన్న పిటిషనర్ వాదనను న్యాయస్థానం అంగీకరించలేదు.
ఈ నెల 25తో ఎమర్జెన్సీకి 50ఏళ్ళు. 1974లో గుజరాత్లో ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో మెస్చార్జీల పెంపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దానికి మధ్యతరగతి ప్రజానీకం కూడా గొంతు కలిపింది.
యాభై సంవత్సరాల క్రితం 1975లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 21 నెలల పాటు దేశంలో అత్యయికస్థితిని (ఎమర్జెన్సీని) విధించారు. ఆమె తీసుకున్న ఈ నిరంకుశ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.