• Home » Editorial

Editorial

సామాజిక న్యాయం ఎక్కడ?

సామాజిక న్యాయం ఎక్కడ?

మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఇచ్చిన అధికారంతో అందరికీ సమన్యాయం కల్పిస్తామని, కుల, మత, ప్రాంత, లింగ, పేద–ధనిక భేదాలు లేకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తామని ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తారు. కానీ, జరుగుతున్నది...

సామాజిక, ధార్మిక విప్లవకారుడు శివాజీ

సామాజిక, ధార్మిక విప్లవకారుడు శివాజీ

ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే ఓ గొప్ప పోరాట యోధుడు గుర్తుకువస్తారు. శక్తిమంతులైన మొగలాయి రాజులను తన యుద్ధ తంత్రాలతో వణికించిన అద్వితీయమైన యుద్ధ నైపుణ్యమే గుర్తుకొస్తుంది. అయితే, ఆయన భారతీయ సామాజిక ముఖచిత్రాన్ని...

హక్కు ఆధారిత చట్టాలు ఇక ప్రభుత్వ దయ!

హక్కు ఆధారిత చట్టాలు ఇక ప్రభుత్వ దయ!

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) రద్దుతో దేశంలో ఒక కీలకమైన రాజకీయ ప్రశ్న ముందుకు వచ్చింది: సంక్షేమాన్ని పౌరుల హక్కుగా పరిగణించే ఆలోచన నుంచి భారత ప్రభుత్వం క్రమంగా పక్కకు...

ప్రజా పాలనకు బ్రహ్మరథం

ప్రజా పాలనకు బ్రహ్మరథం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా పాలనను రాష్ట్ర ప్రజలు మరోసారి అభిమానంతో ఆదరించారు. 11౩ మున్సిపాలిటీలలో 90 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లను హస్తగతం చేసుకొని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో తనకు తిరుగులేదని...

సీమ వ్యవసాయానికి కొత్తగా పెట్టుబడి కోణం!

సీమ వ్యవసాయానికి కొత్తగా పెట్టుబడి కోణం!

రాయలసీమను ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం, అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడం వ్యవసాయ రంగంలో ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఎన్నో ఏళ్లు...

ఎందరికో స్ఫూర్తి.. మహిళలకు దీప్తి

ఎందరికో స్ఫూర్తి.. మహిళలకు దీప్తి

నాలుగు గోడల మధ్యనే ఉంటూ, నాలుగు దిక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటం, నాలుగు దశాబ్దాల కిందట అసాధ్యమే! పోలియో వల్ల కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉంటే, చింతిస్తూ కన్నీళ్లతో కాలం గడుపుతారు ఎవ్వరైనా! కానీ ...

నెలసరి సమస్యకు జీవించే హక్కు దాకా వెళ్లాలా?!

నెలసరి సమస్యకు జీవించే హక్కు దాకా వెళ్లాలా?!

ఇటీవల సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఆదేశాలను వెలువరిస్తూ– దేశంలో విద్యార్థినుల నెలసరి ఆరోగ్య సమస్యను భారత రాజ్యాంగంలోని జీవించే హక్కులో భాగంగా వ్యాఖ్యానించింది. ఈ నెలసరి సమస్య స్కూలు...

రీ డిజైన్లతో తీరని ద్రోహం!

రీ డిజైన్లతో తీరని ద్రోహం!

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాత్మకంగా ముందు నిలిచిన టీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారం చేపట్టడం న్యాయమని, ఉద్యమ ఆకాంక్షలు ప్రకటించిన పార్టీగా అది ప్రజలకు న్యాయం చేస్తుందని ప్రజలు నమ్మారు, అధికారం కట్టబెట్టారు...

కమ్యూనిస్టు కవి రాజేశ్వరరావు

కమ్యూనిస్టు కవి రాజేశ్వరరావు

ఎందరో సామాన్యులను కవులుగా, రచయితలుగా, ప్రజా కళాకారులుగా కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించుకుంది. అలాంటి వారిలో ప్రముఖ అభ్యుదయ రచయిత, కమ్యూనిస్టు కవి... కాగితాల రాజేశ్వరరావు(కె.రా) ఉద్యమంతో మమేకమై...

కర్తవ్యాన్ని మరువని బడ్జెట్!

కర్తవ్యాన్ని మరువని బడ్జెట్!

రాష్ట్రాభివృద్ధికి కీలక పాత్ర పోషించే బడ్జెట్ రూపకల్పన వెనుక ఎంతో కసరత్తు, దూరదృష్టి ఉంది. స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యంగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2025–26లో రూ.3,22,359 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుల భారం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి