• Home » Editorial

Editorial

వైసీపీ... నిండా మునిగిన ఓడ!

వైసీపీ... నిండా మునిగిన ఓడ!

ఒకప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో తిరుగులేని నౌకలా కనిపించిన వైసీపీ, నేడు మునిగిపోయిన టైటానిక్‌ నౌకను తలపిస్తోంది. సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ నౌక కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. వైసీపీ కూడా...

నారీశక్తి కోసం నిలబడాల్సిన తరుణం!

నారీశక్తి కోసం నిలబడాల్సిన తరుణం!

మరికొన్ని రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో పండుగల సందడి మొదలవబోతున్నది. అస్సాం ప్రజలు రొంగాలి బిహు జరుపుకొంటే, ఒడిశా ప్రజలు మహా బిషుబ పాన సంక్రాంతి జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్లో...

మమతపై సమరాస్త్రమే బెంగాల్‌ ‘సర్‌’

మమతపై సమరాస్త్రమే బెంగాల్‌ ‘సర్‌’

పశ్చిమ బెంగాల్‌లో అంతిమంగా తొలగించిన ఓట్ల సంఖ్య 27,16,393. ఈ గణాంక సమాచారం అర్ధరాత్రి వెలువడింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు ఆ అంకెను ప్రస్తావించలేదు, అనుబంధ జాబితాను మంగళవారమే...

సూర్యరశ్మి సరిపోవటం లేదు!

సూర్యరశ్మి సరిపోవటం లేదు!

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, భారత వాతావరణ శాఖ ఈ మూడు సంస్థలకు చెందిన ఆరుగురు భారతీయ శాస్త్రవేత్తలు నిర్వహించిన కొత్త అధ్యయనం...

‘ఆర్థిక సంస్కరణలు–రాజ్యాంగం’పై జాతీయ సెమినార్

‘ఆర్థిక సంస్కరణలు–రాజ్యాంగం’పై జాతీయ సెమినార్

భారత ఆర్థిక వ్యవస్థను సోషలిస్టు తరహా వ్యవస్థగా 1956 పారిశ్రామిక విధానం ప్రకటించింది. మౌలిక పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలో ఉండాలని అవసరమైతే ప్రైవేట్ రంగంలో ఉన్న...

కర్కశత్వానికి తగిన శిక్ష!

కర్కశత్వానికి తగిన శిక్ష!

తమిళనాడులో ఆరేళ్ళ క్రితం జరిగిన ‘లాకప్ డెత్’ కేసులో ట్రయల్ కోర్టు విచారణ ముగిసి తొమ్మిది మంది పోలీసులను ముద్దాయిలుగా ఖరారు చేస్తూ మరణశిక్ష విధించడం సంచలనం కలిగించిన తీర్పు. కరోనా సమయంలో...

మాట తప్పి, మడమ తిప్పి...

మాట తప్పి, మడమ తిప్పి...

ఏ మనిషికయినా స్థిరమైన అభిప్రాయం, నిబద్ధతతో కూడిన జీవనం ఎంతో ముఖ్యం. ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులకు మరింత అవసరం. ఎందుకంటే, రాజకీయాల్లోని వ్యక్తులు కోట్లాది మంది జీవితాలను ప్రభావితం...

లాయర్లకు ఉక్కు కవచంగా కొత్త చట్టం

లాయర్లకు ఉక్కు కవచంగా కొత్త చట్టం

న్యాయవాద వృత్తి ఉన్నతమైనది, అత్యంత పవిత్రమైనది. మన దేశాన్నీ రాష్ట్రాన్నీ ఒకప్పుడు ఏలిన, ఇప్పుడు ఏలుతున్న నేతల్లో నూటికి 90శాతం న్యాయవాదులుగా ఉండటం ఆ వృత్తి గొప్పతనాన్ని...

నిలువెత్తు నిరాడంబరతే ‘నర్రా’

నిలువెత్తు నిరాడంబరతే ‘నర్రా’

రాజకీయం అంటే సంపాదన మార్గం కాదు, త్యాగంతో కూడిన ప్రజాసేవ అని తన జీవితంతో నిరూపించిన అరుదైన నాయకుడు ఆయన. నిరాడంబరానికి, నిజాయితీకి, విలువల రాజకీయాలకు...

సుందరాచారిని స్మరించుకుందాం

సుందరాచారిని స్మరించుకుందాం

‘మా తెలుగుతల్లికి మల్లె పూదండ’ గీతం 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార గీతంగా ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ఇది ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యింది. సుందరాచారి 1914 ఆగస్టు 10న తిరుపతిలో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి