Home » Editorial
2023 లెక్కల ప్రకారం దేశంలో 18 సంవత్సరాలలోపు పిల్లలు 43.66 కోట్ల మంది ఉండగా, తెలంగాణలో 67.26 లక్షలు ఉన్నారు.
మట్టిని నమ్ముకున్న రైతులెందరో నష్టాల బారినపడ్డప్పుడు పురుగుల మందునే పరమాన్నంగా చేసుకుని, ఆ మట్టిమీదే ప్రాణాలు వదిలినట్లుగా...
బిహార్లో నాలుగునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ తీవ్ర రాజకీయ దుమారం రేపింది
ఆంధ్ర–తెలంగాణ విభజన తర్వాత స్థానికత, ఉద్యోగాలు వంటి అనేక అంశాలకు సంబంధించి లక్షలాది విద్యార్థులు తెలంగాణ నుంచి ఏపీలోని తమ స్వస్థలాలకు తిరిగి వచ్చారు.
పంచాయతీల్లో సాధారణంగా ఇంటి నెంబర్తోనే యజమానులు ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను చెల్లిస్తుంటారు.
తరాలు మారినాయి కానీ మహబూబ్నగర్ జిల్లాలో ఆదివాసుల, దళితుల, నిరుపేదల జీవన పరిస్థితులు మారలేదు. సహజవనరుల దోపిడీ తరలింపు ఆగలేదు.
ఇటీవల దూరదర్శన్ సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తమ పదకొండేళ్ల పాలన శ్రామికుల సంక్షేమం చుట్టూ సాగిందని, ఉపాధి కల్పన, సాంఘిక సంక్షేమంలో గణనీయమైన వృద్ధి సాధించామని పేర్కొన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మనోరథం నెరవేరలేదు. అయితే అది తన లక్ష్య సాధనలో వెనకడుగు వేయడం లేదు. ఒక హిందూ రాష్ట్ర (హిందూ రాజ్యం)ను నెలకొల్పాలనేది దాని ధ్యేయం.
ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాలలో, దేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాలు జరిగాయి. ఈ ఏడాదికి వర్గీకరణ నామ సంవత్సరంగా ప్రాధాన్యం ఉంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలల బిల్లు ఉభయసభల ఆమోదాన్నీ సాధించింది. సెనేట్లో ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కీలక ఓటుతో గట్టెక్కిన ఒన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రతినిధుల సభలో నాలుగు అనుకూల ఓట్లు అదనంగా సాధించింది.