• Home » Editorial

Editorial

‘ఏఐ’ బూచిని చూపి అందరూ భయపెట్టేవారే!

‘ఏఐ’ బూచిని చూపి అందరూ భయపెట్టేవారే!

న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచస్థాయి ఏఐ (కృత్రిమ మేధ) ఇంపాక్ట్ సమ్మిట్ నేపథ్యంలో వార్తా పత్రికలలోనూ, సోషల్‌ మీడియాలోనూ ఏఐపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. పది కోట్ల ఉద్యోగాలు పోతాయి అని...

ఉచితాలిలాగే సాగితే మనకూ వెనెజువెలా గతే!

ఉచితాలిలాగే సాగితే మనకూ వెనెజువెలా గతే!

దేశంలో సంక్షేమం పేరిట ఉచితాలు అందించే రాష్ట్రాలలో తమిళనాడుదే అగ్రస్థానం. ఆ రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు– డీఎంకే, అన్నాడీఎంకేలు గత రెండు దశాబ్దాలకుపైగా ఎన్నికలలో....

ముఖ్యమంత్రిపై ఎందుకింత అక్కసు?

ముఖ్యమంత్రిపై ఎందుకింత అక్కసు?

రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి నాయ‌కుడు. వ్య‌క్తులు, పార్టీల ఇష్టాయిష్టాల‌తో ప‌నిలేకుండా ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వించాల్సిన స్థానం అది. తెలంగాణ‌లో మాత్రం ఇందుకు విరుద్ధ‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొన్నది. త‌మ...

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి

స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పీవీ నరసింహారావు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీలు, మండల...

..ఇక్కడి నుంచి వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదు!

..ఇక్కడి నుంచి వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిగతా దేశాలతో సాగిస్తున్న సుంకాల (టారిఫ్) యుద్ధానికి అమెరికా సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. ఫెడరల్ ప్రభుత్వపు శాసన నిర్మాణ విభాగమైన అమెరికన్‌ కాంగ్రెస్‌కు మాత్రమే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్...

రాహుల్‌కు ఎందుకీ కంటగింపు?

రాహుల్‌కు ఎందుకీ కంటగింపు?

సమర్థ నాయకత్వం, సరైన మార్గదర్శనంతో భారత్‌ గత పన్నెండేళ్లుగా.. వికసిత భారతదేశ నిర్మాణం కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రజల భాగస్వామ్యంతో వాటిని సాధించే దిశగా అడుగులేస్తోంది. ‘ఆత్మనిర్భర’ నినాదంతో...

బాధ్యతలు నెరవేరిస్తేనే హక్కులు దక్కుతాయి

బాధ్యతలు నెరవేరిస్తేనే హక్కులు దక్కుతాయి

భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతి పౌరుడికీ సమాన హక్కులు ఉన్నాయి. అదే సమయంలో, దేశం అభివృద్ధి చెందడానికి, సామాజిక సమగ్రత కాపాడడానికి పౌరులందరిపై కొన్ని బాధ్యతలు కూడా...

ఐటీ నుంచి క్వాంటమ్‌.. చంద్రబాబు విజన్‌కు నిదర్శనం

ఐటీ నుంచి క్వాంటమ్‌.. చంద్రబాబు విజన్‌కు నిదర్శనం

ప్రపంచ చరిత్రను తిరగేస్తే– కాలంతో పాటు అప్‌డేట్ కానివారు చరిత్రలో కలిసిపోతారని, మార్పును ముందే పసిగట్టేవారు ప్రపంచాన్ని శాసిస్తారని స్పష్టమవుతోంది. మానవ పరిణామ క్రమంలో వ్యవసాయ విప్లవం నుంచి పారిశ్రామిక విప్లవం వరకు, అక్కడి నుంచి...

‘పాలమూరు రంగారెడ్డి’తో ఫాయిదా ఎంత?!

‘పాలమూరు రంగారెడ్డి’తో ఫాయిదా ఎంత?!

తెలంగాణ ఎత్తైన పీఠభూమి ప్రాంతం కావడంతో ఎత్తిపోతల పథకాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉంది. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాలపై దాదాపు రూ. 1,80,000 కోట్లకు పైగా...

యాంత్రికమైన జ్ఞానార్జన!

యాంత్రికమైన జ్ఞానార్జన!

ఇవ్వాళ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మనసున్న మనిషిని తయారు చేసే నిలయాలుగా లేవు. అవి ఉద్యోగాలకు టికెట్లు ఇచ్చే కౌంటర్లుగా మారాయి. మార్కులు, ర్యాంకులు గ్రేడ్లు ప్యాక్ చేసి విడుదల చేసే ఉత్పత్తి.....

తాజా వార్తలు

మరిన్ని చదవండి