Home » Editorial
చరిత్రలో కొన్ని సందర్భాలు సాధారణంగానే అనిపిస్తాయిగానీ సంవత్సరాలు గడిచేకొద్దీ వాటి ప్రాధాన్యం అర్థమవుతుంది. అటువంటి ఒక గొప్ప సందర్భమే ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం. 40 రోజులపాటు కొనసాగి..
స్వతంత్ర భారత న్యాయవ్యవస్థలో అరుదైన న్యాయమూర్తులలో జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి ఒకరు. 1970లో విప్లవ కవులు జ్వాలాముఖి, చెరబండరాజు, నిఖిలేశ్వర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ...
ఆశాజీ!అమర సంగీత లోకానికి వెళ్ళిపోయావు, సుమధుర గీతాలను మాకు వదిలేసి, ఇక్కడ ఉదయాస్తమయాల మధ్య....
ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే వచ్చే సంవత్సరానికి వేరే పాఠశాలలో చేరుతారేమోననే అనుమానంతో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ముందే కట్టించుకుంటున్నారు.
హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్ను పదహారేళ్ళ సుదీర్ఘ పాలన తరువాత ఆ దేశ ప్రజలు ఆదివారం గద్దె దించేశారు. ఓర్బాన్తో విభేదించి ఇటీవలే సొంత పార్టీ ‘టీస్జా’ పెట్టుకున్న పీటర్ మాగ్యార్ ఏకంగా మూడింట రెండువంతుల మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నారు.
దువ్వూరి రామిరెడ్డి జీవితంలో 1925, 1926 సంవత్సరాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. 1925లో ఆయన భార్య శేషమ్మ మరణించింది. 1926లో ఏడాది బిడ్డ కుమ్ముదమ్మ మరణించింది.
భాష అనేది కేవలం భావ వినిమయ సాధనం మాత్రమే కాదు, అది ఒక సమాజపు సంస్కృతికి, విలువలకు అద్దం పడుతుంది. అలాంటి మన తెలుగు భాషలో పరిపూర్ణ విలువలు ఉన్నాయా?
‘‘మా రహస్యపు చావుల్ని అక్షరీకరిస్తే/ పత్రికలనిండా మా హత్యలే పతాక శీర్షికలవుతాయి./ ఈ దేశంలోని ఏ నేలను తవ్విచూసినా మా అస్థిపంజరాలు మట్టి గొంతుకల్లో సాక్ష్యమిస్తాయి’’ – అని కవి ఎండ్లూరి సుధాకర్ అన్నట్లుగా...
పూవులకు సంగీతాన్ని వినిపించి చరణాల స్పర్శతో గిలిగింతలు రేపి కోల్పోవటాన్ని మధురానుభూతిగా ఎదకెత్తి నొప్పి తెలీకుండా తేనెబొట్టును...
ఎత్తైన గోడ వెనక చిన్న మొక్కొకటి నాటినట్టు ఈ కలవరింతల శరీరం లోపల తటపటలాడే మనసొకటుందని...