• Home » Editorial

Editorial

ఆదర్శమూర్తులకు ఆదరణ ఉందా?

ఆదర్శమూర్తులకు ఆదరణ ఉందా?

అవినీతికి లొంగకుండా ఉద్యోగం చేసిన అధికారులు, ప్రజల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారులు, సత్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన పాత్రికేయులు, కళను సంపాదనకు గాక, సమాజ చైతన్యం కోసం ఉపయోగించిన...

ఇంటా బయటా పితృస్వామ్య బంధనాలే!

ఇంటా బయటా పితృస్వామ్య బంధనాలే!

‘చైతన్య స్రవంతి’ కథన పద్ధతికి పథ నిర్దేశంచేసిన ఆంగ్ల రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌ 1929లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల నుద్దేశించి ఒక సుప్రసిద్ధ ప్రసంగాన్ని వెలువరించారు. సాహిత్య ప్రపంచం ఇప్పటికీ...

ప్రవాసులకు ప్రమాద ఘంటికలు!

ప్రవాసులకు ప్రమాద ఘంటికలు!

అమెరికాలో హెచ్1బీ వీసాలపై ఉన్నవారికి, గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికీ రానున్నకాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. హెచ్1బీ ప్రాసెసింగ్‌లో అనుసరించాల్సిన...

‘సీఎం విజయ్’ ముందున్న సామాజిక కర్తవ్యం

‘సీఎం విజయ్’ ముందున్న సామాజిక కర్తవ్యం

తమిళనాడు రాజకీయాలంటే సామాజిక న్యాయం, స్వయం గౌరవం, వెనుకబడిన వర్గాల సాధికారత, కుల వ్యతిరేక పోరాటాలే గుర్తుకొస్తాయి. పెరియార్ నాయకత్వంలోని ద్రావిడ ఉద్యమం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని....

‘సంఘ్‌’లో ఆ ధర్మాగ్రహం ఏదీ?

‘సంఘ్‌’లో ఆ ధర్మాగ్రహం ఏదీ?

సంఘ్‌ పరివార్‌ అగ్ర నాయకుడు ఒకరితో నా మొట్టమొదటి ముఖాముఖీ సంభాషణ 1989లో జరిగింది. దివంగత అశోక్‌ సింఘాల్‌ (నాడు విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు) పాల్గొంటున్న విలేఖర్ల సమావేశానికి...

‘సర్‌’పై ఎందుకా వ్యతిరేకత?

‘సర్‌’పై ఎందుకా వ్యతిరేకత?

1990ల్్లో ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టి.ఎన్.శేషన్‌పై రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోశాయి. ఓటరు గుర్తింపు కార్డుపై ఫొటో తప్పనిసరిగా ఉండాలనే నిబంధన రాజకీయ పార్టీలకు...

ఎల్‌నినో ఉపద్రవాన్ని ఇలా ఎదుర్కొందాం

ఎల్‌నినో ఉపద్రవాన్ని ఇలా ఎదుర్కొందాం

రానున్న ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరమేకాక వచ్చే సంవత్సరం కూడా దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడనున్నాయని, ప్రజలేకాక జంతుజాలం కూడా తీవ్ర క్షామ పరిస్థితులను ఎదుర్కోవలసి...

‘మాదిరాజు’ రచనల ఆవిష్కరణ సభ

‘మాదిరాజు’ రచనల ఆవిష్కరణ సభ

గత రెండు దశాబ్దాలుగా తెలుగు భాషా సాంస్కృతిక సేవ చేస్తున్న సంస్థ విశ్వనాథ సాహిత్య పీఠం. ఒక మహాకవి పేరుతో ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటికి 100కి పైగా విశిష్ట గ్రంథాలను ప్రచురించి తెలుగు భాషా సాహితీ సేవలో..

మానవీయ కోణంలో ఆలోచించి కనీస పింఛన్‌ పెంచాలి

మానవీయ కోణంలో ఆలోచించి కనీస పింఛన్‌ పెంచాలి

ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి ఈపీఎస్‌ పెన్షన్‌ పథకం అమలుచేస్తోంది. దేశవ్యాప్తంగా పదవీ విరమణ చేసిన విశ్రాంత కార్మికులు...

ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్య పాఠాలు

ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్య పాఠాలు

న్యాయవిరుద్ధంగా జరుగుతోన్న ప్రజాస్వామిక ఎన్నికలను ఎందుకు బహిష్కరించకూడదు? ఈ ప్రశ్న గుసగుసలుగా వినిపిస్తోంది. దీనిపై బహిరంగ చర్చ జరగాలి. ఆ చర్చ ‘ఎన్నికలతో ఎందుకు ఇబ్బంది పడాలి?’ అన్న ప్రశ్నతో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి